చక్రంపేట (పెనగలూరు)
స్వరూపం
| చక్రంపేట | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 14°02′N 79°22′E / 14.04°N 79.37°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | అన్నమయ్య |
| మండలం | పెనగలూరు |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 516 101 |
| ఎస్.టి.డి కోడ్ | 08566 |
చక్రంపేట, అన్నమయ్య జిల్లా, పెనగలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. చక్రంపేట ఉన్నత పాఠశాలకు చెందిన మార్రంరెడ్డి మంగమ్మ అను విద్యార్థి ని, 2014, జనవరి-9న మైసూరులో జరిగే జాతీయస్థాయి త్రో బాల్ పోటీలలో పాల్గొనుటకు అర్హత సాధించినది.