Jump to content

జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి

వికీపీడియా నుండి

జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి నటుడు,నిర్మాత.

జీవిత విశేషాలు

[మార్చు]

జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి బాపట్ల జిల్లా కారంచేడు గ్రామానికి చెందినవాడు. అతను 2024 అక్టోబరు 9న క్యాన్సర్ తో కన్నుమూశాడు. ఆయనకు భార్య,కుమారుడు,కుమార్తె ఉన్నారు. అక్కినేని నాగేశ్వరరావుతో జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి నిర్మించిన ప్రతిబింబాలు మూవీ 1982లో విడుదల కావలసి ఉన్న అప్పట్లో కొన్ని కారణాల రీత్యా విడుదల కాలేదు. అయిన సరే ఆ సినిమాను రిలీజ్ చేయాలనే పట్టుదలతో సుమారు నలభై ఏళ్ల తర్వాత అక్కినేని జయంతి సందర్భంగా ప్రతిబింబాలు సినిమాను రిలీజ్ చేసి తన చిరకాల కోరిక తీర్చుకున్నారు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి.[1]

నటునిగా

[మార్చు]

నిర్మాతగా

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Telugu, ntv (2024-10-28). "Tollywood : సీనియర్ నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి మృతి". NTV Telugu. Retrieved 2025-04-14.
  2. "Prema Natakam (1981)". Indiancine.ma. Retrieved 2025-04-14.
  3. "Kayyala Ammayi Kalavari Abbayi (1982)". Indiancine.ma. Retrieved 2025-04-14.
  4. "Oka Deepam Veligindhi (1976)". Indiancine.ma. Retrieved 2025-04-14.
  5. "Sree Vinayaka Vijayamu (1979)". Indiancine.ma. Retrieved 2025-04-14.
  6. "Viyyalavaari Kaiyalu (1979)". Indiancine.ma. Retrieved 2025-04-14.
  7. "Kodallosthunnaru Jagratha (1980)". Indiancine.ma. Retrieved 2025-04-14.
  8. "Korukunna Mogudu (1982)". Indiancine.ma. Retrieved 2025-04-14.

బాహ్య లంకెలు

[మార్చు]