జై భారత నేషనల్ పార్టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జై భారత్ నేషనల్ పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన రాజకీయ పార్టీ. దీన్ని వి.వి.లక్ష్మీనారాయణ, 2023 డిసెంబరులో స్థాపించాడు. తొలిసారి 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీచేసింది.