నందిగామ రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నందిగామ రెవెన్యూ డివిజను
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్
జిల్లాఎన్టీఆర్ జిల్లా
స్థాపన4 ఏప్రిల్ 2022
పరిపాలన విభాగంనందిగామ
Time zoneUTC+05:30 (IST)

నందిగామ రెవెన్యూ డివిజను భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో ఒక పరిపాలనా విభాగం.ఇది జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్లలో ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 7 మండలాలు ఉన్నాయి.జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2022 ఏప్రిల్ 4న ఏర్పడింది. రెవెన్యూ డివిజన్ ప్రధాన కార్యాలయం నందిగామలో ఉంది.[1][2]

మండలాలు[మార్చు]

ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏడు మండలాలు ఉన్నాయి.

  1. నందిగామ
  2. కంచికచెర్ల
  3. చందర్లపాడు
  4. వీరుళ్లపాడు
  5. జగ్గయ్యపేట
  6. వత్సవాయి
  7. పెనుగంచిప్రోలు

మూలాలు[మార్చు]

  1. Boda, Tharun (3 April 2022). "Andhra Pradesh: Govt. notifies NTR, Krishna districts". The Hindu. ISSN 0971-751X. Retrieved 5 April 2022.
  2. "13 new districts inaugurated in Andhra Pradesh; Full list here". Deccan Chronicle (in ఇంగ్లీష్). 4 April 2022. Retrieved 5 April 2022.