నిన్ను చూసిన క్షణాన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిన్ను చూసిన క్షణాన
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం నగేష్ నరదాసి
తారాగణం బార్బీ, బ్రహ్మానందం, అనీష్ తేజస్విని
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నిన్ను చూసిన క్షణాన 2010లో విడుదలైన తెలుగు సినిమా. అనుష్క ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.వి.రవికుమార్ నిర్మించిన ఈ సినిమాకు నరేష్ నరదాసి దర్శకత్వం వహించాడు. బార్బీ, బ్రహ్మానందం, అనీష్ తేజశ్విని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • అనీస్ తేజేశ్వర్
  • బార్బీ
  • ఛోప్రా
  • బ్రహ్మానందం
  • ఎ.వి.ఎస్.
  • కొండవలస
  • ఉతేజ్
  • సైరాభాను

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: నగేష్ నరదాసి
  • నిర్మాత: కె.వి.రవికుమార్
  • సంగీత దర్శకుడు: కె.సాయికార్తీక్
  • గాయకులు: నవీన్, మాలతి, దివిజ కార్తీక్, సాకేత్, కె.ఎస్.చిత్ర, జెస్సిజిఫ్,ల్ గీతామాధురి, సుచిత్ర
  • పాటలు: కంది కొండ, బండారు దానయ్య, జయసూర్య

పాటలు[మార్చు]

  • సిలే సిలే : గానం: నవీన్
  • భూమికి పచ్చదనం అందం : గానం: కె.ఎస్.చిత్ర
  • నా రసికుడు : గానం: సుచిత్ర
  • నిను చూశా : గానం: గీతామాధురి, సాకేత్
  • పదహారేళ్ళు : గానం: కార్తీక్, దివిజ
  • జానా పంపందు... గానం; జెస్సీజిఫ్, మాలతి, లక్ష్మణ్

మూలాలు[మార్చు]

  1. "Ninnu Chusina Kshanana (2010)". Indiancine.ma. Retrieved 2021-05-09.

బాహ్య లంకెలు[మార్చు]