పింకీ పారిఖ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పింకీ పారిఖ్, గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన టివి, సినిమా నటి. రామానంద్ సాగర్ తీసిన శ్రీ కృష్ణ (1994) ధారావాహికలో రుక్మిణిగా నటించి ప్రసిద్ధి పొందింది. అంతేకాకుండా వివిధ టీవీ సీరియల్స్, సినిమాలలో కూడా నటించింది. మన్, మోతీ నే కాచ్‌ అనే సినిమాలో నటించిన పింకీ, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ నటితో సహా పలు అవార్డులను గెలుచుకుంది.[1]

2021లో గుజరాత్‌లో సెట్ చేయబడిన "మోతీ బా నీ నాని వహు" అనే కొత్త టీవీ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించింది.[2]

నటించినవి[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు మూలాలు
1994 అలీఫ్ లైలా ది ఓల్డ్ మాన్ అండ్ ది మేక సవతి తల్లి
1998 దేశ్ రే జోయా దాదా పరదేశ్ జోయా రీటా
1994 అలీఫ్ లైలా అలీ బాబా, మర్జీనాగా నలభై దొంగలు టివి సిరీస్
1994 అలీఫ్ లైలా సింబాద్ టివి సిరీస్
1994 శ్రీ కృష్ణా రుక్మిణి/యమున టివి సిరీస్
మన్, మోతీ నే కాచ్ గుజరాతీ సినిమా
హు తూ నే రామతుడి గుజరాతీ సినిమా
తారో మలక్ మారే జోవో ఛే గుజరాతీ సినిమా
సంగత్ గుజరాతీ నాటకం
2005 హాడ్ కరో చో హసుభాయ్ గుజరాతీ నాటకం
అలఖ్ నే ఓటలే జేసల్ నే తోరలా
రాజ్‌వాన్
మా లక్ష్మి వైష్ణోదేవి టివి సిరీస్

అవార్డులు[మార్చు]

  • మన్, మోతీ నే కాచ్ (1999–2000)కి ఉత్తమ నటిగా గుజరాత్ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు

మూలాలు[మార్చు]

  1. "Hindi Tv Actress Pinky Parikh". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 2021-04-30. Retrieved 2023-01-18.
  2. "Colors Gujarati launches new show 'Moti Baa Ni Nani Vahu'". www.bestmediaifo.com. November 12, 2021. Retrieved 2022-06-27.

బయటి లింకులు[మార్చు]