Jump to content

పృధ్వీపుత్ర (సినిమా)

వికీపీడియా నుండి
పృధ్వీపుత్ర
(1933 తెలుగు సినిమా)
దర్శకత్వం పోతిన శ్రీనివాసరావు
తారాగణం కళ్యాణం రఘురామయ్య,
పారుపల్లి సత్యనారాయణ,
సురభి కమలాబాయి
నిర్మాణ సంస్థ సరస్వతీ సినీటోన్
నిడివి 154 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పోతిన శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన 1933లో విడుదలైన చిత్రం పృథ్వీపుత్ర. ఈ సినిమాలో కళ్యాణం రఘురామయ్య, పారెపల్లి సత్యనారాయణ, సురభి కమలాభాయి నటించారు. ఈ సినిమా నరకాసురుని వృత్తాంతంపై ఆధారితమైనది. నరకాసురుడు తన మృత్యువును అందరూ ఆనందోత్సాహాలతో సంతోషంగా పండగ జరుపుకోవాలని, ఆ వేడుకల తనను ఆహ్వానించేట్టు వరమివ్వమని కృష్ణున్ని వేడుకుంటాడు. ఈ సినిమా స్థానికంగా తెలుగువారే పెట్టుబడి పెట్టి తీసిన తొలి తెలుగు చిత్రంగా భావిస్తారు.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: పోతిన శ్రీనివాసరావు
  • నిర్మాణ సంస్థ: సరస్వతీ సినీటోన్

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-05-31. Retrieved 2009-06-15.