వతోలి (భైంసా): కూర్పుల మధ్య తేడాలు
Nrgullapalli (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →వార్తలలో: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు using AWB |
||
పంక్తి 94: | పంక్తి 94: | ||
==వార్తలలో== |
==వార్తలలో== |
||
2008 అక్టోబరు నెలలో ఈ గ్రామంలోను, మండల కేంద్రమైన భైంసాలోను జరిగిన మతకలహాలు ప్రముఖంగా వార్తలలోకి వచ్చాయి. వెయ్యిలోపే జనాభా ఉన్న ఈ వూరు ప్రముఖంగా చర్చనీయాంశమైంది. ఈ గ్రామంలో రెండే ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. అప్పుడు జరిగిన అల్లర్లపై వివిధ కథనాలు ఉన్నాయి. దసరా ఊరేగింపు సందర్భంలో జరిగిన ఆకతాయి చర్యల కారణంగా గొడవ మొదలై ఉండవచ్చును. అల్లర్లలోను, తరువాత జరిగిన [[పోలీసు]] కాల్పులలోను ముగ్గురు మరణించారు. ఫలితంగా ఈ అల్లర్లు [[అదిలాబాదు]] జిల్లా అంతటా వ్యాపించాయి.[http://www.twocircles.net/2008oct28/fact_finding_report_anti_muslim_violence_vatoli_and_bhainsa.html]. |
2008 అక్టోబరు నెలలో ఈ గ్రామంలోను, మండల కేంద్రమైన భైంసాలోను జరిగిన మతకలహాలు ప్రముఖంగా వార్తలలోకి వచ్చాయి. వెయ్యిలోపే జనాభా ఉన్న ఈ వూరు ప్రముఖంగా చర్చనీయాంశమైంది. ఈ గ్రామంలో రెండే ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. అప్పుడు జరిగిన అల్లర్లపై వివిధ కథనాలు ఉన్నాయి. దసరా ఊరేగింపు సందర్భంలో జరిగిన ఆకతాయి చర్యల కారణంగా గొడవ మొదలై ఉండవచ్చును. అల్లర్లలోను, తరువాత జరిగిన [[పోలీసు]] కాల్పులలోను ముగ్గురు మరణించారు. ఫలితంగా ఈ అల్లర్లు [[అదిలాబాదు]] జిల్లా అంతటా వ్యాపించాయి.[http://www.twocircles.net/2008oct28/fact_finding_report_anti_muslim_violence_vatoli_and_bhainsa.html]. అక్టోబరు 12న రాత్రిపూట నిద్రిస్తున్న ఒక కుటుంబం వతోలిలో సజీవంగా దహనం చేయబడింది. ఆ ఘటనలో ఐదుగురు మరణించారు. |
||
[http://world.merinews.com/catFull.jsp?articleID=144612] |
[http://world.merinews.com/catFull.jsp?articleID=144612] |
||
07:20, 1 జూన్ 2017 నాటి కూర్పు
వతోలి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | ఆదిలాబాదు |
మండలం | భైంసా |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,035 |
- పురుషుల సంఖ్య | 524 |
- స్త్రీల సంఖ్య | 511 |
- గృహాల సంఖ్య | 228 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
వతోలి, ఆదిలాబాదు జిల్లా, భైంసా మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామం మహారాష్ట్ర సరిహద్దులలో ఉంది.
వార్తలలో
2008 అక్టోబరు నెలలో ఈ గ్రామంలోను, మండల కేంద్రమైన భైంసాలోను జరిగిన మతకలహాలు ప్రముఖంగా వార్తలలోకి వచ్చాయి. వెయ్యిలోపే జనాభా ఉన్న ఈ వూరు ప్రముఖంగా చర్చనీయాంశమైంది. ఈ గ్రామంలో రెండే ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. అప్పుడు జరిగిన అల్లర్లపై వివిధ కథనాలు ఉన్నాయి. దసరా ఊరేగింపు సందర్భంలో జరిగిన ఆకతాయి చర్యల కారణంగా గొడవ మొదలై ఉండవచ్చును. అల్లర్లలోను, తరువాత జరిగిన పోలీసు కాల్పులలోను ముగ్గురు మరణించారు. ఫలితంగా ఈ అల్లర్లు అదిలాబాదు జిల్లా అంతటా వ్యాపించాయి.[1]. అక్టోబరు 12న రాత్రిపూట నిద్రిస్తున్న ఒక కుటుంబం వతోలిలో సజీవంగా దహనం చేయబడింది. ఆ ఘటనలో ఐదుగురు మరణించారు. [2]
తరువాత అనేక పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు భైంసాకు వచ్చి (తమ తమ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా) వివిధ స్టేట్మెంటులు ఇచ్చారు.
తుల్జాబాయి
గణాంక వివరాలు
- జనాభా (2011) - మొత్తం 1,035 - పురుషుల సంఖ్య 524 - స్త్రీల సంఖ్య 511 - గృహాల సంఖ్య 228
మూలాలు
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=01