బొడ్డువారిపాలెం (నగరం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బొడ్డువారిపాలెం, బాపట్ల జిల్లా, నగరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ప్రభుత్వ పాఠశాల:- ఈ పాఠశాల ఉపాధ్యాయిని సి.హెచ్.సురేఖాదేవి, జాతీయస్థాయిలో గురు బ్రహ్మ పురస్కారారానికి ఎంపికైనారు. ఇటీవల ఒంగోలు పట్టణంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో లిటిల్ ఛాంప్స్ ఆధ్వర్యంలో వీరికి ఈ పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

బొడ్డువారిపాలెం, మంత్రిపాలెం (నగరం మండలం) గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.