మండపాక కామకవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మండపాక కామకవి (1818-1872) తెలుగు కవి. అతను బొబ్బిలి ఆస్థానకవియైన మండపాక పార్వతీశ్వర కవి తండ్రి.[1]

జీవిత విశేషాలు[మార్చు]

అతను వేగినాటి బ్రాహ్మణుడు. అతను పేరయకవి, కోనమ్మ దంపతులకు 1818లో జన్మించాడు. అతను వీరు కామనవలస నివాసి. అతను భార్య జోగమాంబ.

రచనలు[మార్చు]

  • బ్రహోత్తరఖండము
  • కార్తీకమాస వ్రత మహాత్మ్యము
  • బలరామ క్షేత్ర మహాత్మ్యము
  • జానకీరామ శతకము
  • సూర్యనారాయణ శతకము
  • రామప్రభు శతకము
  • శ్రీరామస్తవరాజాది సంస్కృత గ్రంథ బృందము
  • శ్రీ బలరామ దండకము
  • శ్రీకృష్ణ దందకము
  • శ్రీమత్ త్రైవరేంద్ర దండకము.

మూలాలు[మార్చు]

  1. "ఆంధ్ర రచయితలు/మండపాక పార్వతీశ్వరశాస్త్రి - వికీసోర్స్". te.wikisource.org. Archived from the original on 2015-06-03. Retrieved 2020-04-30.