మరుపూరు కోదండరామిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మరుపూరు కోదండరామారెడ్డి వ్యాసాన్ని, ఈ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)

జీవిత విశేషాలు[మార్చు]

తల్లి పేరు కామమ్మ. బందరు ఆంధ్ర జాతీయ కళాశాలలో 1920-1924 మధ్య చదివాడు. మందాకిని పత్రికకు సంపాదకత్వం వహించాడు.

రచనలు[మార్చు]

  1. హిందూపద్ పాదషాహి[1] (అనువాదం. మూలం:సావర్కర్)
  2. షిర్ది సాయిభగవాన్[2] (అనువాదం మూలం:ఆర్థర్ ఆస్‌బోర్న్)
  3. జవహర్ లాల్ నెహ్రూ ఇందిరకు వ్రాసిన లేఖలను రేఖామాత్రము గా అనువదించి "జగత్తు పుట్టుపూర్వోత్తరాలు" అనుపేర ధారావాహికగా 1928లోను తిరిగి 1941లోను జమీన్ రైతు పత్రికలో ప్రచురించారు.[3] దీనిని కొంతవిస్తరించి "ప్రపంచ పరిణామము" (1946)[4] (అనువాదం మూలం:జవహర్ లాల్ నెహ్రూ)-జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీకి వ్రాసిన లేఖలు పుస్తకరూపంగా ముద్రించారు.
  4. తిక్కన భారతము: కర్ణ పర్వము[5] (సంపాదకుడు)
  5. లోకకవి వేమన
  6. వేమన - పాశ్చాత్యులు[6]
  7. మాండలిక పదకోశము (సంపాదకత్వం)
  8. కంబమహాకవి[7] (మోనోగ్రాఫ్ అనువాదం)

పురస్కారాలు[మార్చు]

ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ పురస్కారం.

మూలాలు[మార్చు]

  1. మరుపూరు, కోదండరామిరెడ్డి (1945). హిందూపద్ పాదషాహి.
  2. మరుపూరు, కోదండరామిరెడ్డి (1960). షిర్ది సాయిభగవాన్ (1 ed.). నెల్లూరు: మందాకిని హంసమాల.
  3. కోదండరామిరెడ్డి, మరుపూరు (10 జనవరి 1941). "జగత్తు పుట్టుపూర్వోత్తరాలు" (PDF). జమీన్ రైతు.
  4. మరుపూరు, కోదండరామిరెడ్డి (1946). ప్రపంచ పరిణామము (1 ed.). పెరంబూర్, మద్రాసు: కల్చరల్ బుక్స్ లిమిటెడ్.
  5. మరుపూరు, కోదండరామిరెడ్డి (1972). తిక్కన భారతము: కర్ణపర్వము. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ.
  6. ఆయాస్య (22 December 1971). "కొత్త పుస్తకాలు". ఆంధ్ర సచిత్ర వారపత్రిక: 72. Archived from the original on 3 మార్చి 2021. Retrieved 28 November 2016.
  7. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో కంబమహాకవి పుస్తకప్రతి