మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలు
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం కర్రి రమణరావు
తారాగణం రఘుబాబు, బ్రహ్మానందం, శివాజీ రాజా
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలు 2009 ఫిబ్రవరి 20న విడుదలైన తెలుగు సినిమా. మంజునాథ ఆర్ట్ క్రియేషన్స్ పతాకం కింద యనమల బాబిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కె.రమణారావు దర్శకత్వం వహించాడు. రఘుబాబు, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సిద్ధు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • రఘుబాబు
  • శివాజీరాజా
  • బ్రహ్మానందం
  • శీతల్
  • గీతా సింగ్
  • ఎం.ఎస్.భాస్కర్
  • బాబూమోహన్

సాంకేతిక వర్గం[మార్చు]

  • సమర్పణ: హర్షిణి రెడ్డి యనమల
  • దర్శకత్వం: కె.రమాణారావు

మూలాలు[మార్చు]

  1. "Mondi Mogullu Penki Pellalu (2009)". Indiancine.ma. Retrieved 2023-08-09.

బాహ్య లంకెలు[మార్చు]