రంజన్ గొగోయ్
Justice రంజన్ గొగోయ్ | |
---|---|
భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తి | |
పదవిలో ఉన్న వ్యక్తి | |
కార్యాలయ భాద్యతలు 23 April 2012 | |
Chief Justice, Punjab and Haryana High Court | |
కార్యాలయంలో 12 February 2011 – 23 April 2012 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1954 నవంబరు 18 |
జాతీయత | Indian |
సంబంధీకులు | Keshab Chandra Gogoi (Father, former Congress politician) |
జస్టిస్ రంజన్ గొగోయ్ (జ. 18 నవంబర్ 1954)[1] భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఆయన ప్రస్తుత ప్రధానన్యాయమూర్తి దీపక్ మిశ్రా తరువాత అక్టోబరు 2018న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవినలంకరించవలసిన సీనియర్ న్యాయమూర్తి. ఆయన భారతదేశంలోని ఈశాన్య ప్ర్రాంతంలో ఈ పదవి చేపట్టిన మొదటి నయయమూర్తి. [2]
జీవిత విశేషాలు[మార్చు]
ఆయన న్యాయవాద వృత్తి స్వీకరించి బార్ అసోసియేషన్ లో 1978లోనమోదు అయ్యారు. ఆయన గౌహతీ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తూ ఫిబ్రవరి 28, 2001 న న్యాయమూర్తి అయ్యారు. ఆయన సెప్టెంబర్ 2010 న పంజాబ్ మరియు హర్యానా హైకోర్టుకు బదిలీ కాబడ్డారు. తరువాత ఫిబ్రవరి 12, 2011 న ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఆయన ఏప్రిల్ 23, 2012 న సుప్రీం కోర్టు న్యావమూర్తి పదవిని స్వీకరించారు. ఆయనకు ఏడు సంవత్సరాల పాటు పదవీకాలం ఉంటుంది.[3][4] ఆయన తండ్రి "కేశబ్ చంద్ర గొగోయ్" అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేసారు. [5]
మూలాలు[మార్చు]
- ↑ "Hon'ble Mr. Justice Ranjan Gogoi". Supreme Court of India. Cite uses deprecated parameter
|dead-url=
(help); Cite web requires|website=
(help) - ↑ "The courtrooom cast after presidential reference". The Indian Express. 1 October 2012.
- ↑ "Hon'ble Mr. Justice Ranjan Gogoi". Supreme Court of India. Cite web requires
|website=
(help) - ↑ "In Ranjan Gogoi, northeast will have representation in Supreme Court". The Hindu. 29 March 2012.
- ↑ "Ranjan Gogoi sworn in as SC judge". The Assam Tribune. 23 April 2012.