రంభలొస్తున్నారు జాగ్రత్త (1992 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రంభలొస్తున్నారు జాగ్రత్త
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.జి.ధర్
తారాగణం రాజబాబు ,
చాందిని
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ మంజీర ఫిల్మ్స్
భాష తెలుగు

రంభలొస్తున్నారు జాగ్రత్త 1992లో విడుదలైన తెలుగు చలన చిత్రం. మంజీరా ఫిలింస్ బ్యానర్ కింద గుణశేఖర్ నిర్మించిన ఈ సినిమాకు జి.జి.ధర్ దర్శకత్వంవహించాడు. రాజబాబు, చాందిని లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించాడు.[1][2]

తారాగణం[మార్చు]

  • రాజేంద్రప్రసాద్
  • గొల్లపూడి మారుతీ రావు
  • కోట శ్రీనివాస రావు

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: జి.జి.ధర్
  • నిర్మాత: గుణశేఖర్
  • సంగీతం: రాజ్ కోటి

మూలాలు[మార్చు]

  1. "Rambhalosthunnaru Jagartha (1992)". Indiancine.ma. Retrieved 2022-12-25.
  2. Rajadhyaksha, Ashish; Willemen, Paul (2014-07-10). Encyclopedia of Indian Cinema (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-135-94318-9.