వాడుకరి:రవిచంద్ర/హేమలత (నవల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రవిచంద్ర/హేమలత
రచయిత(లు)sచిలకమర్తి లక్ష్మీనరసింహం
దేశంభారతదేశం
భాషతెలుగు
ప్రచురణ సంస్థ1896

హేమలత చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన చారిత్రాత్మక నవల.[1] 1896 లో వచ్చిన ఈ నవల న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి పొందింది.[2][3]

నేపథ్యం[మార్చు]

ఆంధ్రభాషలో చారిత్రాత్మక నవలా ప్రక్రియ సా.శ 19 వ శతాబ్దం చివరిభాగంలో మొదలైంది. టాడ్ అనే రచయిత దేశం అంతటి దృష్టిని ఆకర్షించిన రాజస్థాన కథావళి సంకలనం చేశాడు. చిలకమర్తి లక్ష్మీనరసింహం దీనిని తెలుగులోకి అనువదించాడు.[4] తర్వాత ఈ నవల రాశాడు. ఈ నవల 14వ శతాబ్దం మొదటి కాలానికి సంబంధించిన కథ. రాజపుత్ర రాజైన మహారాజా లక్ష్మణసింగు అప్పటికి బాలకుడు. అతని పినతండ్రి భీమసింగు రక్షణగా ఉంటూ పరిపాలన చేస్తూ ఉంటాడు. అల్లావుద్దీన్ ఢిల్లీ నుంచి రాజ్యపరిపాలన చేస్తూ ఉంటాడు.

కథ[మార్చు]

పాత్రలు[మార్చు]

  • మదనసింగు
  • హేమలత
  • అల్లాయుద్దీను చక్రవర్తి
  • రహిమాన్ ఖాన్
  • భీమసింగు
  • లక్ష్మణసింగు
  • నాజరు జంగు

మూలాలు[మార్చు]

  1. "పద్యానికి 'పాడియావు'నిచ్చిన కవీంద్రుడు". Sakshi. 2016-09-25. Retrieved 2020-05-30.
  2. Narasiṃhārāvu, Vi Vi Yal (1993). Chilakamarti Lakshmi Narasimham (in ఇంగ్లీష్). Sahitya Akademi. ISBN 978-81-7201-499-5.
  3. "తెలుగు నవల ఆవిర్భవ వికాసాలు" (PDF). శోధ్ గంగ.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. నోరి, నరసింహ శాస్త్రి. "ఆంధ్రభాషలో చరిత్రాత్మక నవల – ఈమాట". Retrieved 2020-05-30.