వాడుకరి:Mohanakrishnaindicwiki/విశ్వవిదాలయ కమిషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వతంత్య్రానతరం విశ్వవిద్యాలయ విద్యపై సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షన 1948 ఈ కమిషన్ కేంద్ర విద్య మండలి నియమించింది . ఈ కమిషన్ తన నివేదికను

తెలియచేయడం జరిగింది అందులోని సారాంశం గమనిస్తే ,

విశ్వవిద్యాలయ ఉపాద్యాయు లను మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది .

అందులో

ప్రొఫెసర్ ,రీడర్ ,లెక్చరర్ .

ప్రతిభను ఆధారంగా చేసుకొని ప్రమోషన్ సౌకర్యాలు ఉండాలి .