వాడుకరి చర్చ:Prasannakishore/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రామాంజనేయపురం . బల్లికురవ మండలం , ప్రకాశం జిల్లాకు చెందిన ఓ గ్రామం . ఇది ముక్తేశ్వరం పంచాయతీ పరిధిలో వుంది . ప్రత్యేక పంచాయతీగా మార్చాలనే డిమాండ్ ఉన్నది. గ్రామంలో 20 కి పైగా స్టోన్ క్రషర్ లు ఉన్నవి . గ్రామంలోని జనానికి వ్యవసాయం కూలి పనులే కాక , క్రషర్ మిల్లులు కూడా పనులు కల్పిస్తున్నాయి . పేపర్ మిల్లు కూడా గ్రామంలో ఉన్నది . ఊరి చుట్టూ కొండలు నెలవై ఉన్న ప్రాతం ఇది . ఈ గ్రామాన్ని దివంగత ప్రముఖ జమీందారు మారాబత్తుని శాంతయ్య వంశీయులు నెలకొల్పారు . ప్రస్తుతం అదే వంశానికి చెందిన ప్రసన్న కిషోర్ రంగా రాజకీయంగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు గడించారు .