వితల్రావ్ విఖే పాటిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విఠల్ రావు విఖె పాటిల్
2002 లో భారత తపాలా స్టాంపు పై పాటిల్
జననం1901 ఆగస్టు 29
లోనీ, అహ్మద్ నగర్, మహారాష్ట్ర, భారతదేశం
మరణం1980 ఏప్రిల్ 21
వృత్తిపారిశ్రామికవేత్త
పిల్లలుబాబాసాహెబ్ విఖె పాటిల్
పురస్కారాలుపద్మశ్రీ

విఠలరావు ఏక్నాథ్ రావు విఖే పాటిల్ భారతీయ పారిశ్రామికవేత్త. అతను మహారాష్ట్ర లో "లోని" వద్ద ఉన్న భారతదేశంలోని సహకార రంగంలో మొదటి చక్కెర కర్మాగారం వ్యవస్థాపకుడు. అతను ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్‌తో కూడిన పరిశ్రమలు, సంస్థల సమూహ స్థాపకుడు.[1] పద్మశ్రీ డాక్టర్ విఠలరావ్ విఖే పాటిల్ ఫౌండేషన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, పద్మశ్రీ డాక్టర్ విట్ఠలరావు విఖే పాటిల్ సహకారి కారఖానా లిమిటెడ్[2] లు పద్మశ్రీ డాక్టర్ విఠ్ఠలరావు ఫౌండేషన్ క్రింద పనిచేస్తున్నాయి.[3][4][5] 1961లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది,. ఇది దేశానికి ఆయన చేసిన సేవలకు గాను నాలుగో అత్యున్నత భారతీయ పౌర పురస్కారం.[6] ఆయన కుమారుడు బాలాసాహెబ్ విఖే పాటిల్ పద్మభూషణ్ గ్రహీత, పార్లమెంటు సభ్యుడు, మాజీ మంత్రి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "IBMRD". IBMRD. 2015. Retrieved 28 April 2015.
  2. "VIMS". VIMS. 2015. Retrieved 28 April 2015.
  3. "IBMRD". IBMRD. 2015. Retrieved 28 April 2015.
  4. "VIMS". VIMS. 2015. Retrieved 28 April 2015.
  5. "NIIR". NIIR. 2015. Retrieved 28 April 2015.
  6. "Padma Shri" (PDF). Padma Shri. 2015. Archived from the original (PDF) on 15 అక్టోబర్ 2015. Retrieved 11 November 2014. {{cite web}}: Check date values in: |archive-date= (help)