వేదిక:కోస్తా/3వ వ్యాసం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిక్కన

"తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి" అన్నది నానుడి. జయం పేరుతో సంస్కృతంలో భగవాన్ వ్యాస మహర్షి రచించిన మహాభారతాన్ని నన్నయ భట్టారకులు, తిక్కనసోమయాజి, ఎఱ్ఱన ఆంధ్రీకరించారు. వీరు కవిత్రయంగా ప్రసిధ్దులు. తిక్కన జీవిత కాలం 1205 - 1288. విక్రమసింహపురి (నేటి నెల్లూరు ప్రాంతాన్ని) పరిపాలించిన మనుమసిధ్దికి మంత్రిత్వం వహించారు. (పూర్తివ్యాసం చూడండి)