శిలాదిత్య (నాటకం)

వికీపీడియా నుండి
(శిలాదిత్య నాటకము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

శిలాదిత్య నాటకము కోలాచలం శ్రీనివాసరావు (1854 - 1919) రచించిన తెలుగు చరిత్ర నాటకం.

ఇతడు బళ్ళారికి చెందిన సుప్రసిద్ధ నాటక రచయిత, న్యాయవాది. రామరాజు చరిత్రము ఆయన ప్రముఖ రచన. ఇది ఆయన రాసిన చారిత్రిక నాటకం. ఈ ప్రతి ఆయన మరణానంతరం 1924 సంవత్సరంలో ముద్రితమైంది.

దీని మొదటికూర్పు బళ్లారిలోని ఆంధ్రా ముద్రాక్షరశాలలో ముద్రించబడి, కె.శత్రుఘ్నరావు గారిచేత ప్రకటించబడినది.

నాటకంలోని పాత్రలు[మార్చు]

పురుష పాత్రలు
  • వాచస్పతి శర్మ
  • క్రోధవర్మ - మంత్రి
  • సూర్యుడు
  • చండశాసనుడు
  • శ్యాముడు
  • మదనుడు - మంత్రి కుమారుడు
  • లులాయుడు
  • అనంగవర్మ
  • మహీషుడు
  • అజిత్ వర్మ
  • వృషభట్టు
  • పరాజిత్ వర్మ
  • అమాత్యుడు
  • పార్థివుడు
  • ఉపాధ్యాయులు
  • సుమతి
  • హరిరాజు
  • వేదశర్మ
స్త్రీ పాత్రలు
  • సుధగ - శర్మ కూతురు
  • కళావతి
  • నవమాలిక
  • పుష్పవతి

మూలాలు[మార్చు]