సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి
వ్యక్తిగత సమాచారం
దేశం భారతదేశం
వాటంకుడిచేతి
పురుషుల డబుల్స్
అత్యున్నత స్థానం7 (11/12/2019)

సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి ప్రఖ్యాత బ్యాడ్‌మింటన్ క్రీడాకారుడు. పురుషుల డబుల్స్ లో ఇతని జోడీగా చిరాగ్ షెట్టి ఉన్నాడు. కామన్వెల్త్ క్రీడలు - 2018లో మిక్స్ డ్ టీంలో, కామన్వెల్త్ క్రీడలు - 2022లో పురుషుల డబుల్స్ లో స్వర్ణపతకాన్ని సాధించాడు.

2023లో దుబాయ్‌లో ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ ఫైనల్‌లో మలేసియా జోడీని మట్టికరిపించిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ 58 సంవత్సరాల తర్వాత భారతదేశానికి స్వర్ణ పతకం అందించారు. కాగా ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు 1965లో దినేశ్ ఖన్నా పురుషుల సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు, అలాగే 1971లో దీపు ఘోష్, రామన్ ఘోష్ జంట కాంస్య పతకంతో మెరిపించారు.[1]

మూలాలు[మార్చు]

  1. "Badminton Asia Championships: దశాబ్దాల తర్వాత భారత్ సంచలనం.. సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీకి గోల్డ్! | Badminton Asia Championships Satwiksairaj and Chirag Shetty win historic doubles Gold medal in Dubai Guru". web.archive.org. 2023-05-01. Archived from the original on 2023-05-01. Retrieved 2023-05-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)