మహమ్మద్ రజబ్ అలీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మూలాలు లేవు}}
[[File:Rajab Ali Mohammad Khammam M.L.A (Ex).jpg|thumb|Rajab Ali Mohammad Khammam M.L.A (Ex)]]
[[File:Rajab Ali Mohammad Khammam M.L.A (Ex).jpg|thumb|Rajab Ali Mohammad Khammam M.L.A (Ex)]]
జననం:- 01-01-1920-మరణం:- 10-04-1997
జననం:- 01-01-1920-మరణం:- 10-04-1997
మహమ్మద్ రజబ్ అలీ 1920 జనవరి 1వ తేదిన ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ మండలంలోని పాపటపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు మహబూబ్ అలీ, తల్లి పేరు హమీద వీరికి మొత్తం సంతానం ముగ్గురు వీరిలో మొదటి సంతానం రజబ్ అలీ, రెండవ సంతానం మొఇనుద్దిన్, మూడవ సంతానం ఖాసిం బీ, ఆయన ప్రాదమిక విద్యను స్వగ్రామంలో అబ్యాసించారు. తర్వాత 9వ తరగతి వరకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్లలో చదివారు. అంతటితో చదువు చాలించి, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉట్కూరు గ్రామంలో ఒక సవత్సరం పాటు పని చేశారు. తర్వాత వృత్తిని వదిలి హైదరబాద్ లోని ప్రభుత్వ ప్రెస్ లో తెలుగు, ఉర్దూ అనువాదకునిగా పని చేసారు.
మహమ్మద్ రజబ్ అలీ 1920 జనవరి 1వ తేదిన ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ మండలంలోని పాపటపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు మహబూబ్ అలీ, తల్లి పేరు హమీద వీరికి మొత్తం సంతానం ముగ్గురు వీరిలో మొదటి సంతానం ఖాసిం బీ, రెండవ సంతానం రజబ్ అలీ, మూడవ సంతానం మొఇనుద్దిన్, ఆయన ప్రాదమిక విద్యను స్వగ్రామంలో అబ్యాసించారు. తర్వాత 9వ తరగతి వరకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్లలో చదివారు. అంతటితో చదువు చాలించి, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉట్కూరు గ్రామంలో ఒక సవత్సరం పాటు పని చేశారు. తర్వాత వృత్తిని వదిలి హైదరబాద్ లోని ప్రభుత్వ ప్రెస్ లో తెలుగు, ఉర్దూ అనువాదకునిగా పని చేసారు.
==రాజకీయ ప్రస్థానము==

ఖమ్మం జిల్లాలో వివిధ నియోజకవర్గాల నుండి 7 సార్లు ఎం.ఎల్.ఏ ఎన్నికయారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రముక పాత్ర పోషించారు. ప్రాదమిక విద్యను స్వగ్రామంలో అబ్యాసించారు. తర్వాత 9వ తరగతి వరకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్లలో చదివారు. అంతటితో చదువు చాలించి, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉట్కూరు గ్రామంలో ఒక సవత్సరం పాటు పని చేశారు. తర్వాత వృత్తిని వదిలి హైదరబాద్ లోని ప్రభుత్వ ప్రెస్ లో తెలుగు, ఉర్దూ అనువాదకునిగా పని చేసారు. తర్వాత కొత్త కాలానికి స్వగ్రామం చేరుకొని గ్రామ కరణంగా ఉంటుండగా జీవితం ఒక మలుపు తిరిగింది. కరణంగా పనిచేస్తూనే, ఆంధ్ర మహాసబ కార్యక్రమాలకు తోడ్పాటును అందిస్తుడేవారు. ఆంధ్ర మహా సబకు సహకరిస్తునరనే నెపంతో ప్రభుత్వం ఆయనను మూడున్నర సవత్సరాల పాటు "డిటెన్యూ" గా నిర్బందిచింది. పటేల్, పట్వారి వస్త్రాలను ఆంధ్ర మహా సబ అద్వర్యంలో కాల్చివేస్తున్న తరుణంలో నాడు పట్వారిగా పనిచేస్తున్న ఖమ్మం తాలుక లోని గోకినేపల్లి గ్రామానికి చెందిన శ్రీ మచ్చా వీరయ్య గారు ఆంధ్ర మహా సబలలో చేరారు. ఆయన రాజకీయ జీవిత స్పూర్తికి, నిజాం నిరంకుశ విదానాలను ఎదిరించి పోరాడిన శ్రీ మచ్చా వీరయ్య కారకులు. ఖమ్మం తాలుక అద్యక్షులుగా శ్రీ పి. శ్రీనివాసరావు పనిచేస్తున్న కాల మైన 1944లో ఖమ్మంలో ఆంధ్ర మహా సబ సమావేశం జరిగినపుడు తన 24వ ఏట ఆంధ్ర మహా సబలొ ప్రవేశించారు.
[[File:Rajab Ali M.D Khammam MLA 01.JPG|thumb|Rajab Ali M.D Khammam MLA 01]]
==చిత్ర మాలిక==
రాజకీయ చరిత్ర
<gallery>
ఖమ్మం జిల్లాలో వివిధ నియోజకవర్గాల నుండి 7 సార్లు ఎం.ఎల్.ఏ ఎన్నికయారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రముక పాత్ర పోషించారు.
File:Rajab Ali M.D Khammam MLA 01.JPG|Rajab Ali M.D Khammam MLA 01
File:Rajab Ali M.D Khammam MLA 07.jpg|Rajab Ali M.D Khammam MLA 07
File:Rajab Ali M.D Khammam MLA 03.JPG|Rajab Ali M.D Khammam MLA 03
File:Rajab Ali M.D Khammam MLA 02.JPG|Rajab Ali M.D Khammam MLA 02
</gallery>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లంకెలు==
[[వర్గం:1920 జననాలు]]
[[వర్గం:1997 మరణాలు]]
[[వర్గం:ఖమ్మం జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:తెలంగాణ ప్రముఖులు]]
[[వర్గం:తెలంగాణ రాజకీయ నాయకులు]]
[[వర్గం:ముస్లిం ప్రముఖులు]]

08:52, 15 డిసెంబరు 2014 నాటి కూర్పు

Rajab Ali Mohammad Khammam M.L.A (Ex)

జననం:- 01-01-1920-మరణం:- 10-04-1997 మహమ్మద్ రజబ్ అలీ 1920 జనవరి 1వ తేదిన ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ మండలంలోని పాపటపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు మహబూబ్ అలీ, తల్లి పేరు హమీద వీరికి మొత్తం సంతానం ముగ్గురు వీరిలో మొదటి సంతానం ఖాసిం బీ, రెండవ సంతానం రజబ్ అలీ, మూడవ సంతానం మొఇనుద్దిన్, ఆయన ప్రాదమిక విద్యను స్వగ్రామంలో అబ్యాసించారు. తర్వాత 9వ తరగతి వరకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్లలో చదివారు. అంతటితో చదువు చాలించి, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉట్కూరు గ్రామంలో ఒక సవత్సరం పాటు పని చేశారు. తర్వాత వృత్తిని వదిలి హైదరబాద్ లోని ప్రభుత్వ ప్రెస్ లో తెలుగు, ఉర్దూ అనువాదకునిగా పని చేసారు.

రాజకీయ ప్రస్థానము

ఖమ్మం జిల్లాలో వివిధ నియోజకవర్గాల నుండి 7 సార్లు ఎం.ఎల్.ఏ ఎన్నికయారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రముక పాత్ర పోషించారు. ప్రాదమిక విద్యను స్వగ్రామంలో అబ్యాసించారు. తర్వాత 9వ తరగతి వరకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్లలో చదివారు. అంతటితో చదువు చాలించి, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉట్కూరు గ్రామంలో ఒక సవత్సరం పాటు పని చేశారు. తర్వాత వృత్తిని వదిలి హైదరబాద్ లోని ప్రభుత్వ ప్రెస్ లో తెలుగు, ఉర్దూ అనువాదకునిగా పని చేసారు. తర్వాత కొత్త కాలానికి స్వగ్రామం చేరుకొని గ్రామ కరణంగా ఉంటుండగా జీవితం ఒక మలుపు తిరిగింది. కరణంగా పనిచేస్తూనే, ఆంధ్ర మహాసబ కార్యక్రమాలకు తోడ్పాటును అందిస్తుడేవారు. ఆంధ్ర మహా సబకు సహకరిస్తునరనే నెపంతో ప్రభుత్వం ఆయనను మూడున్నర సవత్సరాల పాటు "డిటెన్యూ" గా నిర్బందిచింది. పటేల్, పట్వారి వస్త్రాలను ఆంధ్ర మహా సబ అద్వర్యంలో కాల్చివేస్తున్న తరుణంలో నాడు పట్వారిగా పనిచేస్తున్న ఖమ్మం తాలుక లోని గోకినేపల్లి గ్రామానికి చెందిన శ్రీ మచ్చా వీరయ్య గారు ఆంధ్ర మహా సబలలో చేరారు. ఆయన రాజకీయ జీవిత స్పూర్తికి, నిజాం నిరంకుశ విదానాలను ఎదిరించి పోరాడిన శ్రీ మచ్చా వీరయ్య కారకులు. ఖమ్మం తాలుక అద్యక్షులుగా శ్రీ పి. శ్రీనివాసరావు పనిచేస్తున్న కాల మైన 1944లో ఖమ్మంలో ఆంధ్ర మహా సబ సమావేశం జరిగినపుడు తన 24వ ఏట ఆంధ్ర మహా సబలొ ప్రవేశించారు.

చిత్ర మాలిక

మూలాలు

బయటి లంకెలు