హుండి: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 5: | పంక్తి 5: | ||
గుర్తింపబడిన బ్యాంకులు లేదా డబ్బు పంపిణీ సంస్థల ద్వారా కాకుండా, బ్రోకర్ల ద్వారా నమ్మకం మీద ఆధారపడి, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా వంటి ప్రాంతాలనుండి భారత దేశానికి డబ్బు పంపే ఒక వ్యవస్థను '''హవాలా''' లేదా '''హుండీ''' విధానం అంటారు. |
గుర్తింపబడిన బ్యాంకులు లేదా డబ్బు పంపిణీ సంస్థల ద్వారా కాకుండా, బ్రోకర్ల ద్వారా నమ్మకం మీద ఆధారపడి, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా వంటి ప్రాంతాలనుండి భారత దేశానికి డబ్బు పంపే ఒక వ్యవస్థను '''హవాలా''' లేదా '''హుండీ''' విధానం అంటారు. |
||
శంకరాచార్యుల వారు తిరుమల యాత్రలో హుండీ క్రింద 'శ్రీ చక్రం' ప్రతిష్టించారని ఒక ప్రతీతి.1950 వ దశకం లో ఆలయ జీర్ణోద్దారణ సమయం లో పూర్వం నేల పై వున్న రాళ్ళను(ప్లోరింగ్)తొలగించి కొత్త రాళ్ళను వేసే సమయం లో ఆ శ్రీ చక్రాన్ని అలానే వుంచి దాని పై రాళ్ళ ను పేర్చినట్లు తిరుమల దేవస్థానాల పత్రిక 'సప్తగిరి'పేర్కొంది. |
శంకరాచార్యుల వారు తిరుమల యాత్రలో హుండీ క్రింద 'శ్రీ చక్రం' ప్రతిష్టించారని ఒక ప్రతీతి.1950 వ దశకం లో ఆలయ జీర్ణోద్దారణ సమయం లో పూర్వం నేల పై వున్న రాళ్ళను(ప్లోరింగ్)తొలగించి కొత్త రాళ్ళను వేసే సమయం లో ఆ శ్రీ చక్రాన్ని అలానే వుంచి దాని పై రాళ్ళ ను పేర్చినట్లు తిరుమల దేవస్థానాల పత్రిక 'సప్తగిరి'పేర్కొంది. |
19:52, 24 నవంబరు 2008 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
దేవాలయాలలో భక్తులు తమ మొక్కుబడులను, కానుకలను శ్రీవారికి సమర్పించు స్థలం ఈ హుండీ (Hundi). ఈహుండీ క్రింద భాగాన 'గంగాళాలు' వుంటాయి. దీన్ని కొప్పెరలు అంటారు. హుండీ తెలుగు పదం కాదు. మహంతుల కాలంలో ఈ పేరు పెట్టి వుంటారు. బంగారం, వెండి, డబ్బు, బియ్యం, వస్త్రాలు, కర్పూరం మొదలైన ఎన్నో రకాల వస్తువులు ఈహండీ ద్వారా స్వామి వారికి సమర్పించ వచ్చు.
గుర్తింపబడిన బ్యాంకులు లేదా డబ్బు పంపిణీ సంస్థల ద్వారా కాకుండా, బ్రోకర్ల ద్వారా నమ్మకం మీద ఆధారపడి, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా వంటి ప్రాంతాలనుండి భారత దేశానికి డబ్బు పంపే ఒక వ్యవస్థను హవాలా లేదా హుండీ విధానం అంటారు.
శంకరాచార్యుల వారు తిరుమల యాత్రలో హుండీ క్రింద 'శ్రీ చక్రం' ప్రతిష్టించారని ఒక ప్రతీతి.1950 వ దశకం లో ఆలయ జీర్ణోద్దారణ సమయం లో పూర్వం నేల పై వున్న రాళ్ళను(ప్లోరింగ్)తొలగించి కొత్త రాళ్ళను వేసే సమయం లో ఆ శ్రీ చక్రాన్ని అలానే వుంచి దాని పై రాళ్ళ ను పేర్చినట్లు తిరుమల దేవస్థానాల పత్రిక 'సప్తగిరి'పేర్కొంది.