వర్ధమాన మహావీరుడు: కూర్పుల మధ్య తేడాలు
Trailingaswami (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Trailingaswami (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 15: | పంక్తి 15: | ||
వీరి ప్రకారం సమ్యక్ దర్శనం,సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జీవనం అనేవి మోక్షమార్గాలు. వీటినే త్రిరత్నాలు అంటారు. |
వీరి ప్రకారం సమ్యక్ దర్శనం,సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జీవనం అనేవి మోక్షమార్గాలు. వీటినే త్రిరత్నాలు అంటారు. |
||
పార్శ్వనాథుడు ప్రతిపాదించిన అహింస, సత్యం, అపరిగ్రహం, అస్థేయం అనే నాలుగింటికి బ్రహ్మచర్యం అనేదానిని వర్ధమానుడు కలిపాడు. ఈ ఐదింటిని పంచవ్రతాలు అంటారు. |
పార్శ్వనాథుడు ప్రతిపాదించిన అహింస, సత్యం, అపరిగ్రహం, అస్థేయం అనే నాలుగింటికి బ్రహ్మచర్యం అనేదానిని వర్ధమానుడు కలిపాడు. ఈ ఐదింటిని పంచవ్రతాలు అంటారు. |
||
వీటిని పాటిస్తూ త్రిరత్నాలతో జీవించిన వారికి కైవల్యం లభిస్తుందని జైనం బోధిస్తుంది. |
|||
ప్రపంచ చరిత్రలోనే అంతకుమునుపు కనీవినీ ఎరుగని రీతిలో అహింసాయుత పద్ధతిలో స్వేచ్ఛను పొందిన భారతదేశస్వాతంత్రోద్యమాన్ని నడిపించిన మహాత్మాగాంధీగారి అహింస, శాంతి మార్గాలకు స్ఫూర్తి వర్ధమాన మహావీరుడు. |
|||
[[ఫైలు:Detail of a leaf with, The Birth of Mahavira, from the Kalpa Sutra, c.1375-1400. gouache on paper. Indian.jpg|thumb|left|మహావీరుని జననం , [[:en:Kalpasutra (Jain)|కల్పసూత్ర]], నుండి (1375-1400).]] |
[[ఫైలు:Detail of a leaf with, The Birth of Mahavira, from the Kalpa Sutra, c.1375-1400. gouache on paper. Indian.jpg|thumb|left|మహావీరుని జననం , [[:en:Kalpasutra (Jain)|కల్పసూత్ర]], నుండి (1375-1400).]] |
||
04:14, 11 మార్చి 2011 నాటి కూర్పు
వర్ధమాన మహావీరుడు (ఆంగ్లం :Mahavira (హిందీ : महावीर, అర్థం : మహావీరుడు) (599 – 527 క్రీ.పూ.) జైనమత స్థాపకులలో ఒకడు. సాంప్రదాయాలనుసారం ఇతను 24వ మరియు ఆఖరి తీర్థంకరుడు. జైనగ్రంధాలలో ఇతని పేర్లు వీర లేదా వీరప్రభు, ...సన్మతి, అతివీర మరియు జ్ఞానపుత్ర కానవస్తాయి. బౌద్ధుల పాలీ సూత్రాలలో ఇతని పేరు నిగంథ నాటపుత్ర.
జైన సాంప్రదాయంలో 24 తీర్థంకరులు ఉన్నారు... మొదటి తీర్థాంకరుడు వృషభనాథుడు(ఈ మత స్థాపకుడు). 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. ఇరవై నాలుగవ తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు. ఒక అంచనా ప్రకారం జైనం అత్యంత ప్రాచీనమైనది(5000 సం.లకు ముందేఉన్నట్టుగా).. దానికి ప్రస్తుత రూపం ఇచ్చినవారు వర్ధమాన మహావీరుడు. వర్ధమానుడు జ్ఞాత్రిక క్షత్రియకుటుంబానికి చెందినవాడు. అతడి జన్మ స్థలం వైశాలి, తండ్రి సిద్ధార్థ్దుడు, తల్లి త్రిశాల. వర్ధమానుడు వివాహితుడై 30వ ఏట గృహస్థ్యాన్ని త్యజించి, కఠినమైన తపస్సు చేశాడు. ఆరు సంవత్సరాలు మక్కలిగోశాలుని శిష్యునిగా ఉన్నాడు. ఆ తరువాత రిజుపాలిక నదీ తీరంలోని జృంబిక గ్రామం దగ్గర కఠోర తపస్సు చేశాడు. తన 43వ ఏట తపోసిద్దిని పొందాడు. తదనంతరం... వర్ధమానుడు అంగ,మిథిల, కోసల, మగధదేశాలలో తన తత్వాన్ని ప్రచారం చేశాడు.
వీరి ప్రకారం సమ్యక్ దర్శనం,సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జీవనం అనేవి మోక్షమార్గాలు. వీటినే త్రిరత్నాలు అంటారు. పార్శ్వనాథుడు ప్రతిపాదించిన అహింస, సత్యం, అపరిగ్రహం, అస్థేయం అనే నాలుగింటికి బ్రహ్మచర్యం అనేదానిని వర్ధమానుడు కలిపాడు. ఈ ఐదింటిని పంచవ్రతాలు అంటారు. వీటిని పాటిస్తూ త్రిరత్నాలతో జీవించిన వారికి కైవల్యం లభిస్తుందని జైనం బోధిస్తుంది.
ప్రపంచ చరిత్రలోనే అంతకుమునుపు కనీవినీ ఎరుగని రీతిలో అహింసాయుత పద్ధతిలో స్వేచ్ఛను పొందిన భారతదేశస్వాతంత్రోద్యమాన్ని నడిపించిన మహాత్మాగాంధీగారి అహింస, శాంతి మార్గాలకు స్ఫూర్తి వర్ధమాన మహావీరుడు.