మధురశ్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మధురశ్రీ
కృతికర్త: బాచిమంచి శ్రీహరిశాస్త్రి
దేశం: భారత దేశం
భాష: తెలుగు
ప్రక్రియ: ఖండ కావ్యం
ప్రచురణ:
విడుదల: 1953

మధురశ్రీ ఖండకావ్యాన్ని బాచిమంచి శ్రీహరిశాస్త్రి రచించారు.

రచన నేపథ్యం[మార్చు]

మధురశ్రీ గ్రంథం 1953లో తొలిముద్రణ పొందింది. వరలక్ష్మీ ముద్రాక్షరశాల (విజయవాడ) లో ప్రచురించారు.[1]

ఇతివృత్తం[మార్చు]

ఇతరుల మాటలు[మార్చు]

  • అస్మద్గురువర్యులు శతావధాని శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారే వీరి కవితను ప్రశంసించిరి. పద్యములు ధారాళముగా వ్రాయగల శక్తి వీరికి సమృద్ధిగా నున్నది. సమాసములు కూడా మృదువుగా నున్నవి.[2]
- విశ్వనాథ సత్యనారాయణ, సుప్రతిష్ఠుడైన కవి, రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత.

మూలాలు[మార్చు]

  1. విశ్వనాథ అసంకలిత సాహిత్యం-పీఠికలు 1:విశ్వనాథ సత్యనారాయణ:1995 సంకలనం
  2. మధురశ్రీ గ్రంథానికి విశ్వనాథ సత్యనారాయణ ఇచ్చిన అభిప్రాయము
"https://te.wikipedia.org/w/index.php?title=మధురశ్రీ&oldid=3694079" నుండి వెలికితీశారు