సంఖ్యా కాండము
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సంఖ్యా కాండం రచయిత మోషే. ఇది క్రీ.పూ. 1446-1406 లో రాయబడింది. ఇందులో జనాభాలెక్కలు, వివిధ శాసనాలు, సినాయి పర్వతము నుంచి కనాను సరిహద్దువరకు ప్రయాణం, గూఢచారులు కనాను దేశాన్ని చూసిన విధం, ఇశ్రాయేలు ప్రజల అవిశ్వాసం, వారి తిరుగుబాటు, ఎడారిలో నలభైఏండ్ల సంచారం, మొదలగు విషయాలు చెప్పబడినవి.
ఈ వ్యాసం ఆధ్యాత్మిక అంశానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |