అన్నమయ్య పదసౌరభం
Jump to navigation
Jump to search
అన్నమయ్య పదసౌరభం | |
కృతికర్త: | డా. నేదునూరి కృష్ణమూర్తి |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
సీరీస్: | నాలుగవ భాగం |
ప్రక్రియ: | కర్ణాటక సంగీతం |
విభాగం (కళా ప్రక్రియ): | అన్నమయ్య సాహిత్యం |
ప్రచురణ: | నాద సుధా తరంగిణి |
విడుదల: | 2010 |
పేజీలు: | 170 |
అన్నమయ్య పదసౌరభం ఒక సంగీత ప్రాముఖ్యత కలిగిన తెలుగు రచన. దీని గ్రంధకర్త సంగీత కళానిధి, సంగీత విద్యానిధి డా.నేదునూరి కృష్ణమూర్తి.
నాలుగవ భాగం[మార్చు]
- శ్రీ వేంకటేశ్వరుని
- అతడే పరబ్రహ్మం
- వాదులేల చదువులు
- ఏది నిజంబని
- వాసివంతు విడచిన
- ఒడబడగదవో
- ఎవ్వరు దిక్కింక నాకు
- బ్రహ్మాదులకు నిదే
- ఎన్నడొకో నే నీ చెర
- ఉన్నదిందునే
- దేవతవైతి విన్నిటా
- మాధవ భూధవ
- తప్పదు తప్పదు
- ఇతర మెరుగగతి
- నగధర నందగోప
- చూడరె చూడరె
- నీవొక్కడవే నాకు
- ఓ పవనాత్మజ
- ఎదుటనే వున్నాడు
- సేయంగల విన్నపాలు
- మాయా మోహము
- ఏమని చెప్పుదు
- ఇన్నిటి మూలం
- ఇన్ని లాగుల చేతులు
- ఇతర చింతలిక
- ఎరుగుదు లిందరు
- అలుకలు చెల్లవు
- ఎంత మోహమోగాని
- దనుజులు గనిరి
- సకల లోకేశ్వరులు
మూలాలు[మార్చు]
- అన్నమయ్య పదసౌరభం (అర్ధ, భావ, స్వరలిపి సహితం), నాలుగవ భాగం, గ్రంథకర్త: సంగీత కళానిధి, సంగీత విద్యానిధి డా. నేదునూరి కృష్ణమూర్తి, ప్రచురణ: నాద సుధా తరంగిణి, విశాఖపట్నం, 2010.