ఎం.ఎన్.లక్ష్మీనర్సయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం.ఎన్.లక్ష్మీనర్సయ్య

పంచాయితీరాజ్, రవాణా శాఖ మంత్రి

ఎమ్మెల్యే
పదవీ కాలం
1957 - 1972
ముందు పాపిరెడ్డి
తరువాత ఎన్.అనంతరెడ్డి
నియోజకవర్గం ఇబ్రహీంపట్నం

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ

ఎం.ఎన్.లక్ష్మీనర్సయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1][2]

రాజకీయ జీవితం[మార్చు]

ఎంఎస్ లక్ష్మీనర్సయ్య ఇబ్రహీంపట్నం నుండి 1957, 1962, 1967 ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు గెలిచి నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి వర్గంలో పంచాయితీరాజ్, రవాణా శాఖ మంత్రిగా పని చేశాడు.[3][4]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (1 November 2023). "ఇబ్రహీంపట్నం". Archived from the original on 1 November 2023. Retrieved 1 November 2023.
  2. Namasthe Telangana (12 April 2022). "అసెంబ్లీ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  3. Eenadu (31 October 2023). "పార్టీ ఏదైనా టిక్కెట్‌ మంచిరెడ్డికే." Archived from the original on 31 October 2023. Retrieved 31 October 2023.
  4. Andhrajyothy (19 October 2023). "పట్నం.. పారిశ్రామిక కేంద్రం!". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.