పాతాళ భైరవి
వికీపీడియా నుండి
(పాతాళభైరవి నుండి దారిమార్పు చెందింది)
| పాతాళభైరవి (1951) | |
మాంత్రికునిగా ఎస్.వి.రంగారావు, ప్రక్కన ఎన్.టి.ఆర్. [1] |
|
|---|---|
| దర్శకత్వం | కె.వి.రెడ్డి |
| నిర్మాణం | నాగి రెడ్డి & చక్రపాణి |
| రచన | పింగళి నాగేంద్రరావు, కమలాకర కామేశ్వరరావు |
| తారాగణం | నందమూరి తారక రామారావు , ఎస్వీ రంగారావు , మాలతి, చిలకలపూడి సీతారామాంజనేయులు, సావిత్రి , గిరిజ, బాలకృష్ణ(అంజి), సురభి కమలాబాయి, పద్మనాభం, రేలంగి |
| సంగీతం | ఘంటసాల |
| విడుదల తేదీ | 15 మార్చి 1951 |
| నిడివి | 195 నిమిషాలు |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
పాతాళభైరవి 1951 లో విడుదలైన జానపద చిత్ర రాజము (ఆల్ టైమ్ హిట్ క్లాసిక్). డి.వి.డి లాంటి కొత్త టెక్నాలజీ లు ఎన్ని వచ్చినా ఈ సినిమాను గౌరవించవలసినదే.
యన్.టి.ఆర్ యుక్తవయస్సు ,ప్రతిభ నేపాళ మాంత్రికుని గా యస్.వి. రంగారావు నటనా చాతుర్యము దీనిని చరిత్ర లో చిరస్థాయి గా నిలిపాయి.
[మార్చు] ముఖ్యమైన డైలాగులు
- సాహసము సేయరా ఢింభకా రాజ కుమరి లభించునురా
మాంత్రికుని ప్రాణం పిట్టలో ఉన్నదిరా ఢింభకా జనమ్ అదిగిన్ధి మనమ్ ఛెయవలా?మనమ్ ఛెసిన్ధి జనమ్ ఛూదవల? అదవె మహ్జనానికి మరధలు పిల్లా జై పాథల భైరవి
[మార్చు] పాటలు
| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| ఎంత ఘాటు ప్రేమయో, ఎంత తీవ్ర వీక్షణమో | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల, పి.లీల |
| కనుగొనగలనో లేనో ప్రాణముతో సఖినీ | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల |
| కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల, పి.లీల |
| ప్రణయ జీవులకు దేవి వరాలే కానుకలివియే ప్రియురాల హాయిగా మనకింక స్వేచ్ఛగా | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల, పి.లీల |
[మార్చు] మూలాలు
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
| కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు | |
|---|---|
| భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కధ | శ్రీకృష్ణసత్య |

