పాపాఘ్ని కథలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డాక్టర్ వేంపల్లి గంగాధర్ సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి తెలుగు రచయిత. ఈయన కడప జిల్లాకు చెందిన కథకుడు. రాష్టపతి భవన్ 'ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాం' కు ఎంపికయిన మొదటి భారతీయ సాహిత్యవేత్త . రాష్ట పతి భవన్ లో 2014 సెప్టెంబరు 8 వ తేది నుంచి 26 వరకు విశిష్ట అతిధిగా వీరు విడిది చేశారు. వీరి కథా సంకలనం 'పాపాఘ్ని కథలు'. ఇందులో 30 కథలు ఉన్నాయి.అవి ;

  • ఒక మొండి కత్తి -కుంటి గుర్రం
  • రెక్కల పయనం
  • మూడు రాక్షస బల్లులు
  • భూమి కావలెను
  • ఊరి దెయ్యాలు
  • రుణ శాపం
  • రెల్వేలైన్ వస్తాంది
  • ఇనుప ఖనిజం
  • ఆయమ్మి లేదు
  • బొమ్మల సత్రం
  • కర్ణుడి చావు
  • తలకిందలు
  • ఇసుక
  • ఎర్ర కోయ్యలోల్లు
  • కాటు
  • తోడేలు కూలి
  • పందెం పుంజు చిక్కింది
  • కనుమరుగు
  • పిడుగు పడింది
  • నాగమణి మెర్సింది
  • అడవి పందులు
  • కరెంటు పులి
  • ఏనుగులు వస్తా ఉండాయి
  • చెట్టు పాలు
  • ఊర పిచ్చుకల లేహ్యం
  • ఎకరానికి నాలుగు పుట్లు
  • కొమ్ములు తిరిగిన ఎద్దులు
  • చాకి రేవు దుక్కం
  • గూడు మిద్దెలు
  • వాన రాని కాలం