పార్వతీ పరమేశ్వరులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పార్వతీ పరమేశ్వరులు
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.ఎస్.కోటారెడ్డి
నిర్మాణం ఎస్. వెంకటరత్నం
తారాగణం చంద్రమోహన్ ,
చిరంజీవి,
ప్రభ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
కూర్పు ఎ. సంజీవి
నిర్మాణ సంస్థ పల్లవీ పిక్చర్స్
భాష తెలుగు

పార్వతిi పరమేశ్వరులు చిరంజీవి, చంద్రమోహన్ నటించిన 1981 నాటి తెలుగు చిత్రం. పల్లవీ పిక్చర్స్ పతాకంపై ఎం.ఎస్. కోటారెడ్డి దర్శకత్వంలో ఎస్. వెంకటరత్నం నిర్మించాడు.[1][2][3]

తారాగణం[మార్చు]

నిర్మాణంలో పాలుపంచుకున్న సంస్థలు[మార్చు]

  • నిర్మాణ సంస్థ: పల్లవి పిక్చర్స్
  • స్టూడియోస్: ప్రసాద్, ఎవిఎం స్టూడియోస్ & కార్పాగం
  • రికార్డింగ్ & రీ-రికార్డింగ్: జెమిని స్టూడియోస్
  • అవుట్డోర్ యూనిట్: శారద ఎంటర్ప్రైజెస్ * పల్లవి సినీ సర్వీసెస్
  • ప్రాసెసింగ్ & ప్రింటింగ్: ప్రసాద్ కలర్ లాబొరేటరీస్
  • సౌండ్ ప్రాసెసింగ్: ఆర్కె లాబొరేటరీస్

పాటలు[మార్చు]

పాట నేపథ్య గానం పొడవు
"భరత మాత పుత్రులం" ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 3:52
"నాడ నిలాయుడే శివుడు" ఎస్.జానకి 6:22
"తొలి మోజులో చలి రోజులో" ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం & ఎస్. జానకి 4:02
"సదా సుధ మాయ" ఎస్.జానకి 3:55
"తళుకు చూసినా నీ బెళుకు చూసినా" ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి & రమోలా 3:34

మూలాలు[మార్చు]

  1. https://www.thetelugufilmnagar.com/movie/parvathi-parameshwarulu/
  2. https://www.moviebuff.com/parvathi-parameshwarulu
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-10-29. Retrieved 2020-08-25.