భార‌త్ - నేపాల్ రైల్వే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారత్ - నేపాల్ రైల్వే
భారత్-నేపాల్ రైల్వే ఇంజిన్
అవలోకనం
ఇతర పేరుకుర్తా - జయనగర్ లైన్
స్థానిక పేరుभारत-नेपाल रेलवे
రకము (పద్ధతి)డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU)
వ్యవస్థభారతీయ రైల్వే & నేపాల్ రైల్వే
స్థితికుర్తా వరకు నిర్మాణం పూర్తయింది.
లొకేల్భారతదేశంలో బీహార్ - నేపాల్ లో ప్రావిన్స్ నం. 2
చివరిస్థానంబిజల్‌పురా, జనక్‌పూర్, నేపాల్
జయనగర్, భారతదేశం
ఆపరేషన్
ప్రారంభోత్సవం2022 ఏప్రిల్ 2
సాంకేతికం
ఆపరేటింగ్ వేగంగంటకు 120 కి.మీ

భారత్ - నేపాల్ రైల్వే (హిందీ: भारत-नेपाल रेलवे) అనేది భారతదేశం, నేపాల్ మధ్య ఒక రైలుమార్గం. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ సహాయం క్రింద 68.7 కిలోమీటర్ల జయనగర్-బిజల్‌పుర-బర్డిడాస్ రైల్ లింక్‌లో భాగంగా 2022 ఏప్రిల్ 2న జయనగర్ - కుర్తా సెక్షన్  క్రాస్-బోర్డర్ రైలు సర్వీసు ప్రారంభమయింది.[1] భారత ప్రధాని నరేంద్ర మోడీ, నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.[2] దీంతో ఇరు దేశాల మధ్య బీహార్ లోని జయనగర్ నుంచి నేపాల్ లోని జనక్ పూర్ తాలూకు కుర్తా వరకు 35 కిలోమీటర్ల దూరం ప్యాసింజర్ రైలు మార్గం సుగమం అయింది.[3] ఇక 2022 ఏప్రిల్ 3 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే ఈ రైలులో ఒకసారి 1350 మంది ప్రయాణించవచ్చు.[4]

మూలాలు[మార్చు]

  1. Apr 1; 2022; Ist, 11:52. "India- Nepal railway service: The projects, route, cost in 10 points | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-03. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  2. "భారత్-నేపాల్ సరిహద్దులను దుర్వినియోగం చేయకూడదు : మోదీ". m.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-02. Retrieved 2022-04-03.[permanent dead link]
  3. "Janakpur-Jayanagar Railway to come into operation from Sunday". My Republica (in ఇంగ్లీష్).
  4. Samiti, Rastriya Samachar (2 April 2022). "Kurtha-Jayanagar railway service to launch today". The Himalayan Times (in ఇంగ్లీష్).