వడ్డే శోభనాద్రీశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వడ్డే శోభనాద్రీశ్వరరావు రైతు నాయకుడు, భారత పార్లమెంటు సభ్యుడు.. మైలవరం శాసన సభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు. వ్యవసాయ మంత్రి . అమరావతి రాజధాని ఏర్పాటుకు వెయ్యి ఎకరాలు చాలని, విశాఖ రైల్వే జోన్ కోసం, స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వద్దని, వాదించారు.

జీవిత విశేషాలు[మార్చు]

వడ్డే శోభనాద్రీశ్వర రావు ఉయ్యూరులో వడ్డే అంకయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు 1943 అక్టోబరు 21న జన్మించాడు. బి.ఎస్. సి.,   బి. ఇ (మెకానికల్) వరకు విద్యనభసించాడు. 1962 లో వి.బి.రాజ్యాన్ని వివాహం చేసుకున్నాడు. అతనికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

  • 1972 లో ఉయ్యురు శాసనసభ నియోజకవర్గం నుండి కాకాని వెంకటరత్నం పై శాసనసభకు పోటీ[1]
  • 1977 లో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యునిగా పోటీ
  • 1978-83 ఉయ్యురు శాసనసభ్యునిగా ఎన్నిక[1]
  • 1984-89 విజయవాడ 8వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నిక [2]
  • 1991-96 విజయవాడ 10వ  లోక్‌సభ సభ్యునిగా ఎన్నిక [3]
  • 1997-99 న్యూఢిల్లీలో ఏ.పీ. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకం
  • 1999-2004 మైలవరం శాసనసభ్యుడిగా ఎన్నిక, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కృషి[3]
  • 2004 క్రియాశీలక రాజకీయాల నుండి స్వచ్ఛంద విరమణ

పుస్తక ప్రచురణలు[మార్చు]

  • సాన్ ప్రధాని-చౌదరి చరణ్ సింగ్
  • అపర భగీరధుడు డా. కె. ఎల్. రావు (క్యూసెక్స్ క్యాండిడేట్ అనువాదం )
  • గాంధేయపధంలో (ఇన్ ది గాంధేయన్ పాత్ నకు అనువాదం )

బాహ్య లంకెలు[మార్చు]

  • https://vaddesobhanadri.com/
  • Ex Minister Vadde Sobhanadreeswara Rao Interview || Vintage Talk With Vikram Poola #31, retrieved 2022-11-11

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Vuyyur Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Retrieved 2022-11-11.
  2. "Members Bioprofile". loksabhaph.nic.in. Retrieved 2022-11-11.
  3. 3.0 3.1 "Members Bioprofile". loksabhaph.nic.in. Retrieved 2022-11-11.