వాడుకరి:Lakshminarayana gopisetty
Jump to navigation
Jump to search
శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవస్థానం[మార్చు]
గోపిశెట్టి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి సంకల్పంతో తేదీ 25 అక్టోబర్ 2020 విజయదశమి పర్వదినం రోజున ఉదయం గం.11.40ని" నుండి గం.11.53 నిమిషాల మధ్యన పేర్నమిట్ట కొండపైన స్వామి వారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరిగింది.గ్రామంలోని కొంత మంది యువకుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుటుంది. విష్ణుగిరి