సంఖ్యా కాండము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంఖ్యా కాండం రచయిత మోషే. ఇది క్రీ.పూ. 1446-1406 లో రాయబడింది. ఇందులో జనాభాలెక్కలు, వివిధ శాసనాలు, సినాయి పర్వతము నుంచి కనాను సరిహద్దువరకు ప్రయాణం, గూఢచారులు కనాను దేశాన్ని చూసిన విధం, ఇశ్రాయేలు ప్రజల అవిశ్వాసం, వారి తిరుగుబాటు, ఎడారిలో నలభైఏండ్ల సంచారం, మొదలగు విషయాలు చెప్పబడినవి.