క్షీరసాగర మథనం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
దేవతలు అమృతం పొండడానికి '''క్షీరసాగరమథనం''' జరుపుతారు.క్షీర సాగర మథనం ముఖ్యంగా [[భాగవతం]] లొ ప్రస్తుతించబడుతుంది. ఇదే గాథ [[రామాయణం]] లొని [[బాలకాండ]] లొను [[మహాభారతం]] లొని [[ఆది ప్రవము]] లొనే కూడా స్పృశించబడుతుంది.ఇదే ఇతిహాసము [[పురాణములు|పురాణాలు]] లొ కూడా చెప్పబడింది.చాక్షుషువు మునువుగా ఉన్న సమయం లొ క్షీర సాగర మథనం జరిగింది. రాక్షసుల బాధ పడలేక దేవతలు [[శివుడు|శివుని]] [[బ్రహ్మ|బ్రహ్మని]] వెంట బెట్టుకొని [[విష్ణువు|శ్రీ మహావిష్ణువు]] వద్దకు వెళ్ళి వారి క్లేశాలు చెప్పుకొంటారు. అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి ఇప్పుడు రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత వారితో సఖ్యంగా ఉండంది. వారితో సఖ్యంగా ఉండి క్షీర సాగర మథనం జరపండి అని చెబుతాడు. ఆ మథనానికి కవ్వంగా మంధరగిరి వాడండి త్రాడు గా వాసుకి ని వినియోగించండి ఆ మథన సమయం లొ అమృతం పుడుతుణండి దానిని మీరు ఆరగించి క్లేశాలు వారికి మిగల్చండి అని విష్ణువు సెలవిస్తాడు.
దేవతలు అమృతం పొండడానికి '''క్షీరసాగరమథనం''' జరుపుతారు.క్షీర సాగర మథనం ముఖ్యంగా [[భాగవతం]] లొ ప్రస్తుతించబడుతుంది. ఇదే గాథ [[రామాయణం]] లొని [[బాలకాండ]] లొను [[మహాభారతం]] లొని [[ఆది ప్రవము]] లొనే కూడా స్పృశించబడుతుంది.ఇదే ఇతిహాసము [[పురాణములు|పురాణాలు]] లొ కూడా చెప్పబడింది.చాక్షుషువు మునువుగా ఉన్న సమయం లొ క్షీర సాగర మథనం జరిగింది. రాక్షసుల బాధ పడలేక దేవతలు [[శివుడు|శివుని]] [[బ్రహ్మ|బ్రహ్మని]] వెంట బెట్టుకొని [[విష్ణువు|శ్రీ మహావిష్ణువు]] వద్దకు వెళ్ళి వారి క్లేశాలు చెప్పుకొంటారు. అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి ఇప్పుడు రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత వారితో సఖ్యంగా ఉండంది. వారితో సఖ్యంగా ఉండి క్షీర సాగర మథనం జరపండి అని చెబుతాడు. ఆ మథనానికి కవ్వంగా మంధరగిరి వాడండి త్రాడు గా వాసుకి ని వినియోగించండి ఆ మథన సమయం లొ అమృతం పుడుతుణండి దానిని మీరు ఆరగించి క్లేశాలు వారికి మిగల్చండి అని విష్ణువు సెలవిస్తాడు.


ఆమాటలు విని దేవతలు ఆనందించి వారివారి గృహాలకు వెళ్ళిపోతారు. కొంతమంది రాక్షసులు దేవతా సంహారానికి ముందు వస్తంటే [[బలి]] చక్రవర్తి వారిని వారిస్త్యాడు. ఆ తరువాత అలా కాలం వెలుబుచ్చుతున్న సమయం లొ ఒకరోజు [[ఇంద్రుడు]] రాక్షస సేననులకు క్షీర సాగర మథనం జరిపితే అమృతం పుడుతుందని అమృతం సేవిస్తే మృత్యువు దరి చేరదని చెబుతారు. దీనితో ప్రేరితులైన రాక్షసులు క్షీరసాగర మథనానికి ముందుకు వస్తారు. మందరగిరి త్రవ్వి తీసుకొని రాగ అది మహాభారమైన అక్రిందపడిబోతే [[విష్ణువు|శ్రీ మహా విష్ణువు]] [[గరుడుడు|గరుడరూఢుడై]] వచ్చి మంధరగిరి క్షీర సాగరములొ వదిలాడు. [[వాసుకి]] ని ప్రార్థించి వాసుకి అమృతం లొ భాగమిస్తామని చెప్పి ఒప్పించి దాని రజ్జుగా చేసి పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. ఆలా చిలకడం ప్రారం భించేటప్పుడు దేవతలు వాసుకి పడగ వైపు నడీచారు. దానితో రాక్షసులు కోపించి తోక వైపు నిలబడీ చిలికే నీచులమా అని అంగా దేవతలు తోక పట్టుకొని చిలకడానికి అంగీకరించారు. ఆ విధంగా చిలుకుతుండాగా ఆ మంధరగిరి క్రిందనిలిచే స్థానము లేక క్షీరసాగరములొ జారిపోతుండగా శ్రీ మహావిష్ణువు [[కూర్మావతారము]] ఎత్తి ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకొన్నాడు. మంధరగిరి తో మధనం జరుపుతుండగా విపరీతమైన రొద వచ్చింది ఆరొద కు ఎన్నొ జీవరాశులు మరణీంచాయి. అలా చిలుకుతుండగా ముందు హాలాహం పుట్టింది. ఆ హాలాహం సర్వాము నాశనం చేస్తుంటే దేవదానవులకు తోచక బ్రహ్మ వద్దకు వెళ్తారు. బ్రహ్మ విష్ణువు వద్దకు అక్కడ నుంది [[కైలాసం]] లొ ఉన్న శివుడి వద్దకు వెళ్ళి క్షీర సాగరమథనం జరుపుతుండగా వచ్చినది అగ్రతాంబూలం గా స్వికరించనగా శివుడు హాలాహలం అని గ్రహించి [[పార్వతి]] తొ సేవించమంటావా అని అడుగగా సకల సృష్టిని రక్షించగానికి సేవించమని చెబుతుంది. అప్పుడు శివుడు ఆ గరళాన్ని తీసుకొని తన కంఠం లొలొ ఉంచుకొన్నాడు. గరళాన్ని కంఠం లొ ఉంచుకోవడం వల్ల గరళకంఠుడు అయ్యాడు. ఆ తరువాత దేవదానవులు మళ్ళీ క్షీరసాగర మథనం మళ్ళి ప్రారంభించారు.
ఆమాటలు విని దేవతలు ఆనందించి వారివారి గృహాలకు వెళ్ళిపోతారు. కొంతమంది రాక్షసులు దేవతా సంహారానికి ముందు వస్తంటే [[బలి]] చక్రవర్తి వారిని వారిస్త్యాడు. ఆ తరువాత అలా కాలం వెలుబుచ్చుతున్న సమయం లొ ఒకరోజు [[ఇంద్రుడు]] రాక్షస సేననులకు క్షీర సాగర మథనం జరిపితే అమృతం పుడుతుందని అమృతం సేవిస్తే మృత్యువు దరి చేరదని చెబుతారు. దీనితో ప్రేరితులైన రాక్షసులు క్షీరసాగర మథనానికి ముందుకు వస్తారు. మందరగిరి త్రవ్వి తీసుకొని రాగ అది మహాభారమైన అక్రిందపడిబోతే [[విష్ణువు|శ్రీ మహా విష్ణువు]] [[గరుడుడు|గరుడరూఢుడై]] వచ్చి మంధరగిరి క్షీర సాగరములొ వదిలాడు. [[వాసుకి]] ని ప్రార్థించి వాసుకి అమృతం లొ భాగమిస్తామని చెప్పి ఒప్పించి దాని రజ్జుగా చేసి పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. ఆలా చిలకడం ప్రారం భించేటప్పుడు దేవతలు వాసుకి పడగ వైపు నడీచారు. దానితో రాక్షసులు కోపించి తోక వైపు నిలబడీ చిలికే నీచులమా అని అంగా దేవతలు తోక పట్టుకొని చిలకడానికి అంగీకరించారు. ఆ విధంగా చిలుకుతుండాగా ఆ మంధరగిరి క్రిందనిలిచే స్థానము లేక క్షీరసాగరములొ జారిపోతుండగా శ్రీ మహావిష్ణువు [[కూర్మావతారము]] ఎత్తి ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకొన్నాడు. మంధరగిరి తో మధనం జరుపుతుండగా విపరీతమైన రొద వచ్చింది ఆరొద కు ఎన్నొ జీవరాశులు మరణీంచాయి. అలా చిలుకుతుండగా ముందు హాలాహం పుట్టింది. ఆ హాలాహం సర్వాము నాశనం చేస్తుంటే దేవదానవులకు తోచక బ్రహ్మ వద్దకు వెళ్తారు. బ్రహ్మ విష్ణువు వద్దకు అక్కడ నుంది [[కైలాసం]] లొ ఉన్న శివుడి వద్దకు వెళ్ళి క్షీర సాగరమథనం జరుపుతుండగా వచ్చినది అగ్రతాంబూలం గా స్వికరించనగా శివుడు హాలాహలం అని గ్రహించి [[పార్వతి]] తొ సేవించమంటావా అని అడుగగా సకల సృష్టిని రక్షించగానికి సేవించమని చెబుతుంది. అప్పుడు శివుడు ఆ గరళాన్ని తీసుకొని తన కంఠం లొలొ ఉంచుకొన్నాడు. గరళాన్ని కంఠం లొ ఉంచుకోవడం వల్ల గరళకంఠుడు అయ్యాడు. ఆ తరువాత దేవదానవులు మళ్ళీ క్షీరసాగర మథనం మళ్ళి ప్రారంభించారు.మథనం జరుపుతుండగా కామధేనువు పుట్టింది, తరువాత ఉఛ్ఛైశ్రవము, ఐరావతం కల్పవృక్షము, అప్సరసలు, చంద్రుడు , మహాలక్స్మీ పుడతారు. కామదేనువుని, కల్పవృక్షాన్ని, ఐరావతాన్ని [[ఇంద్రుడు]]తీసుకొంటాదు. ఉఛ్ఛైశ్రవాన్ని [[బలి]] చక్రవర్తి కిస్తారు. మహాలక్ష్మి పుట్టినవేంతనే ఆమెకు మంగళస్నానము చేయిస్తారు. సముద్రుడు ఆమెకు పట్టి బట్టలు ఇస్తాడు, వరుణుడు వైజయంతి మాల ఇస్తాడు, విశ్వకర్మ సువర్ణ అలంకారలు ఇస్తాడు. ఆమె వైపే ఓర ఊపుతో చూస్తున్న విష్ణువు చెంత చేరి లక్ష్మీ దేవి(శ్రీదేవి) దేవదానవులతో మీ ఎవ్వరితో చేరినా సుఖంఅ ఉండదు, శ్రీమ్హావిష్ణువు చెంత ఉంటే నిత్య సుమంగళిగా ఉంటాను అని చెప్పి మహావిష్ణువు మెడ లొ పూల మాల వేసింది. అప్పుడు సముద్రుడు కౌస్తుభ మణి ని తీసుకొని విష్ణువుకి ఇచ్చాడు. విష్ణువు ఆ కౌస్తుభ మణితో పాటి మహాలక్ష్మిని తన వక్ష స్థలం వై వీరజిల్లచేశాడు. దేవదానవులు మళ్లి మథనం ఆరంభించారు వారుణి పుట్టింది. వారుణి తమకు కావలని రాక్షసులు అడుగగగా వారుణిని దానవులకు ఇస్తారు.ఆ తరువాత ధన్వంతరి అమృత కల్శం తో ఆవిర్భవిస్తాడు. అమృతాన్ని చూడగానే దానవులు ఒకరి మీద మరొకరు పడి కొట్టుకోవడం ఆరంభించారు. దానవులు కొట్టుకోవడం తో అమృతం చేతులు మారి పోతోంది.దెవతలు దీన వదనులై శ్రీమహావిష్ణువు ని ప్రార్థించారు. శ్రీమహావిష్ణువు వారిని ఓదార్చి జగన్మోహిని అవతారం ఎత్తి ఆ దానవుల వద్ద కు వస్తాడు. ఆ జగన్మోహిని చూసిన వేంటనే

==ఇవికూడా చూడండి==
*[[ర్యాలి]]

==బయటి లింకులు==
* [http://hinduwebsite.com/churning.htm ఒక వెబ్ సైటు లొ క్షీర సాగర మథన కథ ]
* [http://www.sacred-texts.com/hin/m01/m01019.htm మహాభారతం లొ క్షీర సాగర మథన కథ ]
* [http://www.sacred-texts.com/hin/vp/vp044.htm విష్ణు పురాణం లొ క్షీర సాగర మథన కథ ]
* [http://www.sacred-texts.com/hin/rama/ry045.htm రామాయణం లొ క్షీర సాగర మథన కథ ]
* [http://angkorblog.com/_wsn/page8.html కాంబోడియా దేశం లొ క్షీర సాగర మథన కథ సంభంధించిన బొమ్మలు]
[[వర్గం:భాగవతం]]


<!---Inter wiki links--->
<!---Inter wiki links--->

16:58, 4 సెప్టెంబరు 2007 నాటి కూర్పు

క్షీర సాగర మధనం

దేవతలు అమృతం పొండడానికి క్షీరసాగరమథనం జరుపుతారు.క్షీర సాగర మథనం ముఖ్యంగా భాగవతం లొ ప్రస్తుతించబడుతుంది. ఇదే గాథ రామాయణం లొని బాలకాండ లొను మహాభారతం లొని ఆది ప్రవము లొనే కూడా స్పృశించబడుతుంది.ఇదే ఇతిహాసము పురాణాలు లొ కూడా చెప్పబడింది.చాక్షుషువు మునువుగా ఉన్న సమయం లొ క్షీర సాగర మథనం జరిగింది. రాక్షసుల బాధ పడలేక దేవతలు శివుని బ్రహ్మని వెంట బెట్టుకొని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి క్లేశాలు చెప్పుకొంటారు. అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి ఇప్పుడు రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత వారితో సఖ్యంగా ఉండంది. వారితో సఖ్యంగా ఉండి క్షీర సాగర మథనం జరపండి అని చెబుతాడు. ఆ మథనానికి కవ్వంగా మంధరగిరి వాడండి త్రాడు గా వాసుకి ని వినియోగించండి ఆ మథన సమయం లొ అమృతం పుడుతుణండి దానిని మీరు ఆరగించి క్లేశాలు వారికి మిగల్చండి అని విష్ణువు సెలవిస్తాడు.

ఆమాటలు విని దేవతలు ఆనందించి వారివారి గృహాలకు వెళ్ళిపోతారు. కొంతమంది రాక్షసులు దేవతా సంహారానికి ముందు వస్తంటే బలి చక్రవర్తి వారిని వారిస్త్యాడు. ఆ తరువాత అలా కాలం వెలుబుచ్చుతున్న సమయం లొ ఒకరోజు ఇంద్రుడు రాక్షస సేననులకు క్షీర సాగర మథనం జరిపితే అమృతం పుడుతుందని అమృతం సేవిస్తే మృత్యువు దరి చేరదని చెబుతారు. దీనితో ప్రేరితులైన రాక్షసులు క్షీరసాగర మథనానికి ముందుకు వస్తారు. మందరగిరి త్రవ్వి తీసుకొని రాగ అది మహాభారమైన అక్రిందపడిబోతే శ్రీ మహా విష్ణువు గరుడరూఢుడై వచ్చి మంధరగిరి క్షీర సాగరములొ వదిలాడు. వాసుకి ని ప్రార్థించి వాసుకి అమృతం లొ భాగమిస్తామని చెప్పి ఒప్పించి దాని రజ్జుగా చేసి పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. ఆలా చిలకడం ప్రారం భించేటప్పుడు దేవతలు వాసుకి పడగ వైపు నడీచారు. దానితో రాక్షసులు కోపించి తోక వైపు నిలబడీ చిలికే నీచులమా అని అంగా దేవతలు తోక పట్టుకొని చిలకడానికి అంగీకరించారు. ఆ విధంగా చిలుకుతుండాగా ఆ మంధరగిరి క్రిందనిలిచే స్థానము లేక క్షీరసాగరములొ జారిపోతుండగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారము ఎత్తి ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకొన్నాడు. మంధరగిరి తో మధనం జరుపుతుండగా విపరీతమైన రొద వచ్చింది ఆరొద కు ఎన్నొ జీవరాశులు మరణీంచాయి. అలా చిలుకుతుండగా ముందు హాలాహం పుట్టింది. ఆ హాలాహం సర్వాము నాశనం చేస్తుంటే దేవదానవులకు తోచక బ్రహ్మ వద్దకు వెళ్తారు. బ్రహ్మ విష్ణువు వద్దకు అక్కడ నుంది కైలాసం లొ ఉన్న శివుడి వద్దకు వెళ్ళి క్షీర సాగరమథనం జరుపుతుండగా వచ్చినది అగ్రతాంబూలం గా స్వికరించనగా శివుడు హాలాహలం అని గ్రహించి పార్వతి తొ సేవించమంటావా అని అడుగగా సకల సృష్టిని రక్షించగానికి సేవించమని చెబుతుంది. అప్పుడు శివుడు ఆ గరళాన్ని తీసుకొని తన కంఠం లొలొ ఉంచుకొన్నాడు. గరళాన్ని కంఠం లొ ఉంచుకోవడం వల్ల గరళకంఠుడు అయ్యాడు. ఆ తరువాత దేవదానవులు మళ్ళీ క్షీరసాగర మథనం మళ్ళి ప్రారంభించారు.మథనం జరుపుతుండగా కామధేనువు పుట్టింది, తరువాత ఉఛ్ఛైశ్రవము, ఐరావతం కల్పవృక్షము, అప్సరసలు, చంద్రుడు , మహాలక్స్మీ పుడతారు. కామదేనువుని, కల్పవృక్షాన్ని, ఐరావతాన్ని ఇంద్రుడుతీసుకొంటాదు. ఉఛ్ఛైశ్రవాన్ని బలి చక్రవర్తి కిస్తారు. మహాలక్ష్మి పుట్టినవేంతనే ఆమెకు మంగళస్నానము చేయిస్తారు. సముద్రుడు ఆమెకు పట్టి బట్టలు ఇస్తాడు, వరుణుడు వైజయంతి మాల ఇస్తాడు, విశ్వకర్మ సువర్ణ అలంకారలు ఇస్తాడు. ఆమె వైపే ఓర ఊపుతో చూస్తున్న విష్ణువు చెంత చేరి లక్ష్మీ దేవి(శ్రీదేవి) దేవదానవులతో మీ ఎవ్వరితో చేరినా సుఖంఅ ఉండదు, శ్రీమ్హావిష్ణువు చెంత ఉంటే నిత్య సుమంగళిగా ఉంటాను అని చెప్పి మహావిష్ణువు మెడ లొ పూల మాల వేసింది. అప్పుడు సముద్రుడు కౌస్తుభ మణి ని తీసుకొని విష్ణువుకి ఇచ్చాడు. విష్ణువు ఆ కౌస్తుభ మణితో పాటి మహాలక్ష్మిని తన వక్ష స్థలం వై వీరజిల్లచేశాడు. దేవదానవులు మళ్లి మథనం ఆరంభించారు వారుణి పుట్టింది. వారుణి తమకు కావలని రాక్షసులు అడుగగగా వారుణిని దానవులకు ఇస్తారు.ఆ తరువాత ధన్వంతరి అమృత కల్శం తో ఆవిర్భవిస్తాడు. అమృతాన్ని చూడగానే దానవులు ఒకరి మీద మరొకరు పడి కొట్టుకోవడం ఆరంభించారు. దానవులు కొట్టుకోవడం తో అమృతం చేతులు మారి పోతోంది.దెవతలు దీన వదనులై శ్రీమహావిష్ణువు ని ప్రార్థించారు. శ్రీమహావిష్ణువు వారిని ఓదార్చి జగన్మోహిని అవతారం ఎత్తి ఆ దానవుల వద్ద కు వస్తాడు. ఆ జగన్మోహిని చూసిన వేంటనే

ఇవికూడా చూడండి

బయటి లింకులు