అర్జున్ ప్రజాపతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అర్జున్ ప్రజాపతి
రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో అర్జున్ ప్రజాపతి
జననం1957
భారతదేశం
మరణం2020 నవంబరు 12(2020-11-12) (వయసు 62–63)
జైపూర్, రాజస్థాన్, భారతదేశం
వృత్తికళాకారుడు
ప్రసిద్ధికవిత్వం, శిల్పం
పురస్కారాలుపద్మశ్రీ (2010) శిల్పగురు(2016)

అర్జున్ ప్రజాపతి (1957- 2020 నవంబరు 12) రాజస్థాన్ జైపూర్ కు చెందిన భారతీయ కళాకారుడు. అతను మృణ్మయ పాత్రలు, శిల్పాలకు ప్రసిద్ధి చెందాడు.

ఆధునిక రాజస్థానీ శిల్పకళలో అతను కీలక పాత్ర పోషించాడు. అతను క్లోనింగ్ లో ప్రావీణ్యం కలిగి క్లోనింగ్ మాస్టర్ గా గుర్తింపు పొందాడు.

ఆయన అనేక శిల్పాలను తయారు చేశాడు, అందులో అతను మట్టిలో "బానీ తాని" అనే ప్రసిద్ధ కళను రూపొందించాడు.

జీవిత చరిత్ర

[మార్చు]

ఆయన 1957లో భారతదేశంలో జన్మించాడు.[1] అతను 10లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. కరోనావైరస్ కారణంగా అతను 2020 నవంబర్ 12న రాజస్థాన్లోని జైపూర్లో మరణించాడు.[2]

పురస్కారాలు

[మార్చు]
  • వస్త్ర మంత్రిత్వ శాఖ నుండి జాతీయ అవార్డు[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Hilton Anatole now home to Mahatma Gandhi statue Archived 4 మార్చి 2016 at the Wayback Machine by Deborah Fleck, in The Dallas Morning News on 4 March 2015
  2. "Resul Pookutty honoured with Padma Shri". The Times of India. 28 January 2010. Retrieved 12 March 2012.
  3. "Shri Arjun Prajapati". Industries.rajasthan.gov.in. Retrieved 2022-04-12.[permanent dead link]
  4. "Final list of Shilp Guru Awardees for the Year 2016" (PDF). Cohands.
  5. "Renowned sculptor Padma Shri Arjun Prajapati succumbs to coronavirus". 12 November 2020.