ఆర్. తామరై చెల్వన్.

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీ తమరై సెల్వన్ గారు ప్రస్తుత 15 వ లోక్ సభలో డి.ఎం.కె. తరుపున తమిళనాడులోని ధర్మపురి నియోజిక వర్గం నుండి గెలుపొంది సభ్యునిగా కొన సాగుతున్నారు

బాల్యము[మార్చు]

శ్రీ తమరై సెల్వన్ 26 మేనెల 1963 న తమిళనాడు, ధర్మపురి జిల్లాలోని ఎలక్కియంపట్టి గ్రామంలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు శ్రీ ఎల్.పి. రామర్, శ్రీమతి పచ్చియమ్మాళ్

విద్య[మార్చు]

వీరు ధర్మపురిప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఎస్.సి, బిలెల్. చదివారు. కొంతకాలం. న్యాయ వాద వృత్తి చేపట్టారు.

కుటుంబము[మార్చు]

వీరు 19 పిబ్రవస్రి 1999 న శ్రీమతి గీత ను వివాహమాడారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు.

రాజకీయ ప్రస్థావనము[మార్చు]

వీరు ప్రస్తుత 15 వ లోక్ సభలో డి.ఎం.కె. తరుపున తమిళనాడులోని ధర్మపురి నియోజిక వర్గం నుండి గెలుపొంది సభ్యునిగా కొన సాగుతున్నారు వీరు అనేక పత్రికలకు సామాజిక సంబంద వ్యాసాలను సమర్పించారు.

అభిరుచులు[మార్చు]

వీరికి క్రికెట్, ఫుట్బాల్, వాలి బాల్ వంటి ఆటలపై మక్కువ ఎక్కువ.

మూలాలు[మార్చు]