ఆవులవారి పాలెం
Jump to navigation
Jump to search
ఆవులవారి పాలెం | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°30′49″N 80°00′14″E / 16.513474°N 80.003943°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | క్రోసూరు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522411 |
ఎస్.టి.డి కోడ్ |
ఆవులవారిపాలెం గుంటూరు (జిల్లా) లోని క్రోసూరు మండలానికి చెందిన గ్రామం, ఈ ఊరు పిడుగురళ్ళ నుంచి క్రోసూరు వెళ్ళే దారిలో ఉంది. పిన్ కోడ్:522 411 [1] ఇక్కడి జనాభా సుమారు 3000-4000 ఉంటుంది. గ్రామంలో అన్ని రకాల పంటలు పండుతాయి, ఆవులవారిపాలెంలో మొత్తం 2 పాఠశాలలు, 5 గుళ్ళూ ఉన్నాయి.
ఈ ఊరు నుంచి ఛాల మంధి వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలలో ఉన్నారు.
- ఫార్మ రంగం : గంగసాని నరసింహారెడ్డి, చింతా లక్ష్మణరెడ్డి, నెరాటి శ్రీనివాసరెడ్డి, అప్పిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి మొదలగువారు,
- కంప్యుటర్ రంగం: గంగసాని వీరరెడ్డి, అప్పిరెడ్డి నరసింహారెడ్డి, క్రిష్టిపాటి వీరారెడ్డి, పారెడ్డి శ్రీనివాసరెడ్డి మొదలగువారు,
- కన్స్ట్రక్షన్ రంగం : క్రిష్టిపాటి రామిరెడ్డి మొదలగువారు.
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2015-08-22.