ఇచ్ఛాపురపు యజ్ఞనారాయణశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇచ్ఛాపురపు యజ్ఞనారాయణశాస్త్రి తెలుగు రచయిత, నాటక కర్త. విశాఖపట్నంలోని కవితా సమితి సభ్యుడు. ఇతడు సి.బి.ఎం.హైస్కూలులో ప్రధాన ఆంధ్రోపాధ్యాయుడిగా పనిచేశాడు. ఇతడు హితకారిణీ సమాజం అనే సంస్థను స్థాపించాడు.

రచనలు[మార్చు]

  • రసపుత్ర విజయము[1] (నాటకం)
  • రాణాప్రతాపసింగ్ (నాటకం)
  • విద్యున్మాల
  • భారతీమాత
  • సీతాకళ్యాణనాటకము

మూలాలు[మార్చు]