కెవిపి రామచంద్రరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాక్టర్ కెవిపి రామచంద్ర రావు

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
2 జూన్ 2014 – 2 జూన్ 2020

వ్యక్తిగత వివరాలు

జననం (1948-06-22) 1948 జూన్ 22 (వయసు 75)
అంపాపురం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి కోటగిరి సునీత
సంతానం ఉజ్వల్

కెవిపి రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

కెవిపి రామచంద్రరావు 1948 జూన్ 22లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, అంపాపురంలో సత్యనారాయణ రావు, సీత దేవి దంపతులకు జన్మించాడు. ఆయన కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ నుండి ఎంబిబిఎస్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

డా. కెవిపి రామచంద్ర రావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన 2004లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర సలహాదారుడిగా నియమితుడయ్యాడు. రామచంద్ర రావు 2008లో కాంగ్రెస్ పార్టీ తరపున రాజసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం 2010 నవంబరు 28 లో రాష్ట్ర సలహాదారుడి పదవికి రాజీనామా చేశాడు. ఆయన 2014లో తిరిగి రాజ్యసభకు ఎన్నికై 2020 ఏప్రిల్ 09 వరకు ఆ పదవిలో ఉన్నాడు.[3][4]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2021-08-02.
  2. Sakshi (12 August 2013). "అందరి అభిప్రాయాలు అవసరమన్న వైఎస్: కెవిపి". Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
  3. Telugu One (23 January 2014). "దిగ్విజయ్ సింగ్ అండ: మళ్లీ రాజ్యసభకు కెవిపి". Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
  4. Deccan Chronicle (23 March 2020). "K V P Ramachandra Rao retires from Rajya Sabha 'with a heavy heart'" (in ఇంగ్లీష్). Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.