Jump to content

కొండిగారి రాములు

వికీపీడియా నుండి
కొండిగారి రాములు
నియోజకవర్గం ఇబ్రహీంపట్నం

వ్యక్తిగత వివరాలు

జననం 1935
ఆరుట్ల, మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ సీపీఎం
జీవిత భాగస్వామి ముత్యాలమ్మ
సంతానం ఇద్దరు కుమారులు
నివాసం తెలంగాణ భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

కొండిగారి రాములు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) తరుపున 1989, 1994 ఎన్నికలలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[2][3][4]

మరణం

[మార్చు]

కొండిగారి రాములు 2026 మార్చి 13న ఇబ్రహీంపట్నంలోని తన స్వగృహంలో గుండెపోటుతో నిద్రలోనే మరణించాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "'వేయి రూపాయలతో బతికాను". Sakshi. 27 December 2018. the original నుండి 13 March 2026 న ఆర్కైవు చెయ్యబడింది.
  2. Namasthe Telangana (1 November 2023). "ఇబ్రహీంపట్నం". the original నుండి 1 November 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 November 2023.
  3. Eenadu (6 November 2023). "ఇంకా జనం గుండెల్లోనే." the original నుండి 6 November 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 November 2023.
  4. Andhrajyothy (19 October 2023). "పట్నం.. పారిశ్రామిక కేంద్రం!". the original నుండి 6 November 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 November 2023.
  5. "'ఇబ్రహీంపట్నం మాజీ ఎంఎల్ఎ కొండిగారి రాములు కన్నుమూత". Mana Telangana. 13 March 2026. the original నుండి 13 March 2026 న ఆర్కైవు చెయ్యబడింది.