గాంధీ భవన్, ఛండీగఢ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాంధీ భవన్

గాంధీ భవన్ భారతదేశంలోని చండీగఢ్ నగరంలో గల ముఖ్యమైన స్థలం. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ సంభాషణలు, రచనల అధ్యయనానికి ఈ కేంద్రం అంకితమైంది. దీనిని లే కర్బూజియె బంధువు ఐన పియరీ జెన్నెరెట్ అనే వాస్తుశిల్పి రూపొందించాడు. [1] [2]

రూపకల్పన[మార్చు]

ఇది నీటి కొలను మధ్యలో ఉన్న ఒక ఆడిటోరియం హాల్. వాస్తుశిల్పి నిర్మించిన కుడ్యచిత్రం ప్రవేశద్వారం వద్ద సందర్శకులను పలకరిస్తుంది. ప్రవేశద్వారం వద్ద ఆంగ్లంలో "ట్రూత్ ఈజ్ గాడ్" అని ఉంది. దీని అర్థం "సత్యమే దేవుడు" . ప్రస్తుతం ఇక్కడ గాంధీజీకి సంబంధించిన అనేక పుస్తకాలు అందుబాటులో కలవు.

మూలాలు[మార్చు]

  1. "Le Corbusier's Chandigarh". Nytimes.com. 25 April 1982. Retrieved 24 December 2017.
  2. "City comes together to support Hazare - Indian Express". Indianexpress.com. Retrieved 24 December 2017.