గుత్తికొండ సుబ్బారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుత్తికొండ సుబ్బారావు

గుత్తికొండ సుబ్బారావు ప్రముఖ సాహితీకారుడు. ఆయనకు తెలుగు భాషా సేవా పురస్కారం లభించింది. ఆయన 2015 సంవత్సరం ముఖ్యమంత్రి చేతులమీదుగా ఉగాది పురస్కారం, తెలుగు భాషా సేవా పురస్కారం అందుకున్న సాహితీకారుడు.[1][2] ఈయన పేరుతో "శ్రీ గుత్తికొండ సుబ్బారావు సాహితీ సేవాపురస్కారం"ను ప్రతి సంవత్సరం రచయితలకు అందజేస్తున్నారు.[3]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.[4] 1971లో వేకువ అనే సాహిత్యత్రైమాసపత్రికను కె.శివారెడ్డి సంపాదకత్వంలో ఈయన గౌరవ నిర్వాహకుడిగా హైదరాబాద్ నుండి నడిపారు[5].

మూలాలు[మార్చు]

  1. "ఉగాది పురస్కార విజేతలను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం". Archived from the original on 2016-03-04. Retrieved 2016-01-09.
  2. "AP Ugadi Puraskaralu 2015 List: Andhra Pradesh government has announced AP Ugadi Puraskaralu 2015 for eminent people in Andhra Prdesh". Archived from the original on 2016-04-16. Retrieved 2016-01-09.
  3. "కృష్ణాజిల్లా రచయితల సంఘం మండలి వెంకట కృష్ణారావు సాహితీ పురస్కారం ప్రదాన సభ". Archived from the original on 2016-03-16. Retrieved 2016-01-09.
  4. పత్రికలకు బందరు పుట్టినిల్లు 21-09-2014 04:13:44 ఆంధ్రజ్యోతి[permanent dead link]
  5. వేకువ సాహిత్య త్రైమాసపత్రిక తొలి సంచిక[permanent dead link]

ఇతర లింకులు[మార్చు]