గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ
జననంగుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ
1934
మెదక్ జిల్లా, పొతారెడ్డిపేట్
మరణం2011
ప్రసిద్ధిఅవధాని,కవి
మతంహిందూ
పిల్లలుగుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి

గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ మెదక్ జిల్లాకు చెందిన కవి, అవధాని. పొతారెడ్డిపేట్లో 1934లో జన్మించాడు.[1] కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వర స్తుతి వంటి గ్రంథాలను రచించాడు. మూడు వందలకు పైగా అవధానాలు చేసి, పలు ప్రశంసలు అందుకున్నాడు. అవధాన శశాంక, ఆశుకవి శేఖర అను బిరుదులు పొందాడు.

మరణం[మార్చు]

2011 సంవత్సరంలో మరణించాడు. ఇతని కుమారుడు గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి సాహితీవేత్త.

రచనలు[మార్చు]

  1. కవితా కళ్యాణి
  2. అవధాన సరస్వతి
  3. వాగీశ్వర స్తుతి
  4. ఆద్యమాతృక
  5. పద్యోద్యానం

బిరుదులు[మార్చు]

  1. అవధాన శశాంక
  2. ఆశుకవి శేఖర

మూలాలు[మార్చు]

  1. శతకమధురిమ, తెలుగు వాచకం, 10 వ తరగతి, ప్రభుత్వ ప్రచురణలు, 2014, పుట- 47