గోదావరి జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోదావరి జిల్లా
బ్రిటిషు భారతదేశంలో జిల్లా
మద్రాసు ప్రెసిడెన్సీలో గోదావరి జిల్లా
మద్రాసు ప్రెసిడెన్సీలో గోదావరి జిల్లా
దేశంబ్రిటిషు భారతదేశం
ప్రెసిడెన్సీమద్రాసు ప్రెసిడెన్సీ

గోదావరి జిల్లాను 1859 లో బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీలో సృష్టించారు.[1] ఇది గతంలో 1823 లో రాజమండ్రి (రాజమహేంద్రవరం) జిల్లాలో ఉండేది.

1859 లో మసులీపట్నం, గుంటూరు జిల్లాలతో పాటు రాజమండ్రి జిల్లాను కూడా గోదావరి, కృష్ణా జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించారు.

1925 లో గోదావరి జిల్లాను కాకినాడ రాజధానిగా పశ్చిమగోదావరి జిల్లాగా, ఏలూరు రాజధానిగా తూర్పుగోదావరి జిల్లాగా విభజించారు. అప్పటి నుంచి నేటి వరకు ఈ జిల్లాలు అదే పేర్లతో కొనసాగుతున్నాయి. [2] [3] [4]

మూలాలు

[మార్చు]
  1. Maclean 1879
  2. Maclean, Charles Donald (1879), Standing Information Regarding the Official Administration of the Madras Presidency in Each Department in Illustration of the Yearly Administration Reports Prepared Under the Orders of Government by C. D. Maclean, Keys, p. 400
  3. "West Godavari district profile". The Hindu. 15 April 2008. Retrieved 28 December 2017.
  4. "History of ast Godavari". intach.org. Retrieved 28 December 2017.