చల్లా శ్రీనివాసులు శెట్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చల్లా శ్రీనివాసులు సెట్టి అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్ టెక్నాలజీ వర్టికల్స్‌ను చూస్తున్న భారతీయ స్టేట్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శ్రీనివాసులు శెట్టి వివిధ స్థాయిల్లో దాదాపు 36 ఏళ్లపాటు సేవలందించారు. [1]

జూన్ 29, 2024న, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్స్ బ్యూరో ఆగస్టు 2024లో దినేష్ కుమార్ ఖరా తర్వాతి స్థానంలో స్టేట్ బ్యాంక్ 27వ ఛైర్మన్‌గా శ్రీనివాసులు శెట్టిని నియమించింది. [2]

  1. "ఎస్‌బీఐ ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు.. ప్రతిపాదించిన ఎఫ్‌ఎస్‌ఐబీ".{{cite news}}: CS1 maint: url-status (link)
  2. "Challa Sreenivasulu Setty Appointed As Next SBI Chairman".{{cite news}}: CS1 maint: url-status (link)