చింతలపూడి శేషగిరిరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చింతలపూడి శేషగిరిరావు
చింతలపూడి శేషగిరిరావు
విద్యబి.ఎ.
వృత్తిస్కూలు అసిస్టెంటు
ఉద్యోగంఎడ్వర్డ్ బోర్డు హైస్కూలు, పొన్నూరు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత
గుర్తించదగిన సేవలు
ప్రబంధోపకథావళి,
లోకోక్తి కథలు,
భారతరత్నములు

చింతలపూడి శేషగిరిరావు, తెలుగు రచయిత.[1] ఇతను బి.ఎ. చదివాడు. సంస్కృతాంధ్రాలలో అధ్యయనం చేసి ఉభయ భాషాప్రవీణ అయ్యాడు. ఇతడు గుంటూరు జిల్లా, పొన్నూరులోని ఎడ్వర్డ్ బోర్డు హైస్కూలులో సహాయ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.

రచనలు[మార్చు]

ఇతడు భారతి, ఆంధ్రపత్రిక మొదలైన పత్రికలలో కథలు,[2] గ్రంథవిమర్శలు [3] రచనలు చేశాడు.

ఇతడు రచించిన కొన్ని గ్రంథాలు:

  1. ప్రబంధోపకథావళి
  2. లోకోక్తికథలు[4]
  3. భారత రత్నములు[5]

మూలాలు[మార్చు]

  1. "కథానిలయం - View Writer". web.archive.org. 2016-03-10. Archived from the original on 2016-03-10. Retrieved 2020-07-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. పూలరంగడు కథ[permanent dead link]
  3. కనపర్తి అబ్బయామాత్యుడు విమర్శ[permanent dead link]
  4. చింతలపూడి, శేషగిరిరావు (1932-01-01). లోకోక్తి కథలు. పొన్నూరు: భాషాకుటీరము.
  5. చింతలపూడి శేషగిరిరావు (1 January 1956). భారతరత్నములు (2 ed.). తెనాలి: కవిరాజ పబ్లిషర్స్. p. 102.[permanent dead link]