జనార్ధనపురం (జరుగుమిల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జనార్ధనపురం ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంజరుగుమిల్లి మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523271 Edit this on Wikidata


  • ఈ గ్రామంనకు చెందిన శ్రీ ఇమ్మిడిశెట్టి నాగబ్రహ్మారావు,లక్ష్మీకుమారి దంపతులు, 1982లో కందుకూరు వచ్చి స్థిరపడినారు. వీరి కుమార్తె శ్రావణి, ఇటీవల ప్రకటించిన కామన్ ప్రొఫిషియన్సీ టెస్టు (సి.పి.టి) లో, అఖిల భారత స్థాయిలో 10వ ర్యాంకు సాధించింది.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]