రాణీ లక్ష్మీబాయి (పుస్తకం)

వికీపీడియా నుండి
(ఝాన్సీ లక్ష్మీబాయి (పుస్తకం) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రాణీ లక్ష్మీబాయి

ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్రను బృందావన్ లాల్ వర్మ రచన చేయగా[1] దానిని తెలుగులోకి సరస్వతీశర్మ అనువదించారు.

ఈ పుస్తక విశేషాలు[మార్చు]

ఝాన్సీ లక్ష్మీబాయి మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857 లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీకి రాణిగా ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలనను ఎదిరించిన వీరుల్లో ముఖ్యురాలిగా అమె నిలిచారు.బృందావన్ లాల్ వర్మ రచించిన రాణీ లక్ష్మీబాయి జీవితాన్ని జాతీయ జీవిత గ్రంథమాలలో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ప్రచురించింది.

మూలాలు[మార్చు]

  1. "JHANSI KI RANI (STUDENT EDITION) (Hindi)By Author :Vrindavan Lal Verma". Archived from the original on 2015-12-19. Retrieved 2015-08-14.
రాణీ లక్ష్మీబాయి
కృతికర్త: బృందావన్ లాల్ వర్మ
అసలు పేరు (తెలుగులో లేకపోతే): ఝాన్సీ కీ రాణీ
అనువాదకులు: సరస్వతీ శర్మ
దేశం: భారత దేశం
భాష: తెలుగు
మూల గ్రంథం: హిందీ
ప్రక్రియ: నవల
విభాగం (కళా ప్రక్రియ): అనువాద సాహిత్యం
ప్రచురణ: నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా
విడుదల: 1971, 1991

ఇతర లింకులు[మార్చు]